SRPT: పెన్ పహాడ్ గ్రామాల్లో మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు నిల్వ ఉండటంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. జనాలు కూడే చోటనే ఈ సమస్య ఉందని చెబుతున్నారు. వె
BPT: ఇంటర్ ఫలితాల్లో జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సెకండియర్లో 75 శాతం, ఫస్టియర్లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్లో 8,358 మంది పరీక్ష రాయగా.. 6,252 మంది పాసయ్యారు. ఫస్టియర్లో 8,831 మందికి గానూ 6,361 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 ను
E.G: రంగంపేట మండలం ST రాజపురంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని గ్రామస్తులు హర్షo వ్యక్తం చేశారు. SVS స్కీములో రూ. 83.25 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రూ.30 లక్షలతో 10 సిమెంటు రోడ్లకు నిర్మాణ పనులు జరుగుత
EG: చరిత్ర ఘట్టంలో ఈ రోజు తూ. గో జిల్లా విభజనకు శ్రీకారం చుట్టింది .“ఏప్రిల్ 15, 1925: గోదావరి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విభజన ఆవిర్భావం” జరిగింది. పూర్వం బ్రిటీష్ పాలనలో ఉన్న గోదావరి జిల్లా పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏప్రిల్ 15న రెండు జిల్లాలు
GNTR: ఇంటర్ ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్, సెకండియర్లలో 88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెకండియర్లో 30,551 మంది పరీక్ష రాయగా.. 26,856 మంది పాసయ్యారు. ఫస్టియర్లో 33,643 మందికి గానూ 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. సప
కృష్ణా జిల్లా విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రంలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల్లో 22,403 మందిలో 20,142 మంది ఉత్తీర్ణులై 90% ఫలితాన్ని సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 21,669 మందిలో 19,952 మంది పాస్ అ
ప్రభాస్, రాజమౌళిల ‘బాహుబలి’ మ్యాజిక్ మళ్లీ మొదలైంది. ఈ సిరీస్కు కొనసాగింపుగా వస్తున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్క
TG: నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలో విషాదం జరిగింది. పార్క్ చేసిన కారులో ఓ పాప ఆడుకుంటూ ఊపిరాడక చనిపోయింది. చరణ్య కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు వెతికారు. పక్కింటివారు కారులో ఉన్న పాపను అపస్మారక స్థితిలో గుర్తించారు. హుటాహుటిన పేరెంట్స్ పా
AP: ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 77%, సెకండియర్లో 81% ఉత్తీర్ణత నమోదైంది. మొదటి ఏడాదిలో 3,61,526 మంది, రెండో ఏడాదిలో 3,59,816 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణతతో పైచేయి
HNK: ఐనవోలు మండలంలోని కస్తూర్బా గాంధీ, ZPHS పాఠశాలల్లో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ రోడ్డు ప్రమాద