ప్రకాశం: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్గా దామచర్ల సత్య నియమితులయ్యారు. బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ నియమించిన విషయం తెలిసిందే. దామచర్ల సత్య కొండేపి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంల
MNCL: చెన్నూర్ మైనారిటీ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం టైలరింగ్ శిక్షణను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ALEAP సంస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతోంది. మహిళలు నైపుణ్యాలు పెంపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని ఈ
BDK: అశ్వాపురంలో బుధవారం ప్రజాపాలన ప్రగతి 99రోజుల ప్రణాళికలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద అశ్వాపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించార
ADB: జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సూచించారు. సాధారణ స్థాయికి మించి 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని తెలిపారు. జిల్లాలో వచ్చే వ
అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమాలా గార్డెన్లో బుధవారం నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. విద్యా, రవాణా శాఖల, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్
NRML: కుంటాల ఆదర్శ పాఠశాలలో 2026 -27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశం కోసం ఈనెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7
MHBD: మండలం అయోధ్య గ్రామానికి చెందిన వెంకటేష్ కి ‘దళిత రత్న’ అవార్డు లభించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం HYD రవీంద్ర భారతిలో మంగళవారం ఘనంగా నిర్వహించింది. సామాజిక బహుజన దళిత ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ, ప
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సద్దుల పూర్ణ ఇంటి దగ్గర కట్టేసిన లేగ దూడను చంపి తినేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఉదయం లేచి చూసిన కుటుంబ సభ్యులు దూడ మృతదేహాన్ని చూ
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు పామూరు పట్టణంలోని ప్రముఖ సిద్ధాంతి కుమారస్వామి ఇంటి ఎదురుగా గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్ ఆధ్వర్యంలో నూతన బోరు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో మా
PPM: పిల్లలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయాలని DIO డాక్టర్ విజయమోహన్ అన్నారు. ఈ మేరకు సూరంపేటలో టీకా కార్యక్రమాన్ని ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాక్సిన్ వయల్స్ పరిశీలించి ఉపయోగించిన తేదీలను నమోదు చేయాలన్నారు. ఎంతమందికి టీకాలు వేశారు, వారి