నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఓ వైపు అట్టహాసంగా మొదలవుతున్నాయి. మరో వైపు అక్కడ ఎలుకలు విపరీతంగా ఉండటంతో వాటిని కంట్రోల్ చేయడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రెండోసారి అధ్యక్ష పదవిని అలంకరించే సామర్థ్యం తనకు ఉంది గానీ కొత్త తరానికి అవకాశం ఇచ్చేందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోంచి వైదొలిగానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆయన ఈ విషయమై ఏం మాట్లాడారంటే?
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ వధువు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ కారణం వింటే అంతా షాక్ అవ్వాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఓ చిన్న బోటుపై భారీ తిమింగలం ఎగిరి దూకే ప్రయత్నం చేసింది. దాని తాకిడికి ఆ బోటు నడి సముద్రంలో అల్లకల్లోలం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏంటో తెలుసా? సింగపూర్ దేశపు పాసా్పోర్ట్ అట. వరల్డ్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో మరి మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం రండి.
ప్రపంచంలోని అనేక దేశాలలో బుల్ఫైటింగ్ అనేది చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. ఈ ప్రమాదకరమైన క్రీడను నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల నుండి నిరంతర డిమాండ్లు వస్తున్నాయి.
బ్రెజిల్ తీరంలో దొరికిన షార్కు చేపల్లో కొకైన్ అవశేషాలను గుర్తించారు. కొన్ని చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
కమలాహారిస్కు మెజారీటీ డెమాక్రాట్ల మద్దతు ఉందని, ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమేనని అక్కడి మీడియాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత్లో 2010 నుంచి 2020 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
యుద్దం కారణంగా చితికిపోయిన సూడన్ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆహారం కావాలంటే ఆ దేశపు సైనికులతో బలవంతంగా శృంగారానికి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.
లింగ మార్పిడి చేయించుకున్న తన కుమారుడిపై ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఓక్మైండ్ వైరస్ వల్లే తాను కుమారుడికి దూరం అయ్యానని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియోని పోస్ట్ చేశారు. ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే అది ఏకంగా 55 మిలియన్ల వూస్ని సొంతం చేసుకుంది. ఆ వైరల్ వీడియో వివరాలు ఇక్కడున్నాయ్. చదివయండి.