మొబైల్ ప్రియులకు ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024- 25 ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవితాల్లో, ప్రతి వ్యక్తికి శరీరంలో ఒక భాగం అయిపోయిన ఫోన్ ధరల్లో కూడా మార్పు వస్తుంది. మొబైల్ కంపెనీల్లో రారాజు అయిన ‘ఆపిల్’ ఇండియన్ యూజర్స్ కు తీపి కబురు చెప్పింది Also Read: Mr Bachchan: జర్నలిస్ట్ తో గొడవకు దిగిన హరీష్ శంకర్ బడ్జెట్ లో ప్రకటించిన విధంగ...
నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
ఓ టీనేజ్ అమ్మాయి తలలో ఏకంగా 77 సూదులు గుచ్చాడో మంత్రగాడు. తాంత్రిక విద్యలు పేరుతో ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయురాలి అవతారం ఎత్తారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది.
ఏ ఉద్యోగంలో అయినా తగిన సమయానికి ఉద్యోగిని ప్రమోషన్ కోసం పరిగణించకపోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనలో అందరి దృష్టి ఆకర్షించిన ఒక అంశం BSNLకు భారీగా నిధులు ప్రకటించడం. టెలికాం రంగానికి 1.28 లక్షల విడుదల చేసిన కేంద్రం, అందులో సింహభాగం BSNL అప్గ్రేడ్, పునర్నిర్మాణానికి కేటాయించారు. ఇది ఎవరూ ఊహించని ఘట్టం. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎంక్వయిరీ.. ‘బూమ్ బూమ్’పై సీఎం సెటైర్లు ప్రైవేట్ ఆపరేటర్లు టారిఫ్ లు పెంచిన తరుణంలో వినియోగదారులు BSNLకు పోర్ట్ అవ్వడా...
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఏంటో తెలుసా? సింగపూర్ దేశపు పాసా్పోర్ట్ అట. వరల్డ్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో మరి మన దేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం రండి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లాకు వ్యతిరేకంగా చేసిన సోషల్ మీడియాలో పోస్ట్లను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గూగుల్, ఎక్స్ (గతంలో ట్విట్టర్)లను ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్ ద్వివేది మరోసారి పాము కాటుకు గురయ్యాడు. తాను రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీకి దర్శనం కోసం వెళ్లానని, అక్కడ మరోసారి పాము కాటు వేసిందని వికాస్ పేర్కొన్నాడు.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్ద అవకతవకలు రుజువు కానందున ఈ పరీక్షను మళ్లీ నిర్వహించలేమని కోర్టు పేర్కొంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు వస్తువులపై ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. ఫలితంగా ధరలు తగ్గే వస్తువుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్రబడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ కీలక అంశాలను వెల్లడించారు.