సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపరంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతుల సంక్షేమం గురించి, సీపీఎస్ రద్దు లేదని ఆరోపించారు.
పొరుగు తెలుగు రాష్ట్రంల ఏపీలో ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఆంధ్రపదేశ్లో వైసీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మరి ఆ హామీలేంటో తెలుసుకుందాం.
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై విజయ్ సాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టింది వీళ్లేనని విమర్శించారు.
మాజీ సీబీఐ అధికారి, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీకి చెందిన సీనియర్ నేత డొక్కా మాణిక్యం వరప్రసాద్ పార్టీని వీడారు. గుంటూరు జిల్లా అధ్యక్షపదవికి కూడా రాజీనామా చేశారు.
సీఎం జగన్ తన సొంత చెల్లి ధరించే దుస్తుల గురించి వేలమంది ఉండే సభలో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైఎస్ షర్మిల స్పందిస్తూ ఆయనపై మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్య సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్యకు కారణమైన వాళ్లనే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలోని కూటమి లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల తీర్పు ఐదేళ్ల కోసం కాదని.. ఓ తరం కోసమన్నారు.
పోలీసులు వైసీపీను కాస్తున్నారని.. ఇకనైనా ఆ పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈయన నామినేషన్ కోసం భారీగా జనసైనికులు కదిలి వచ్చారు. దీంతో పిఠాపురం రోడ్లన్ని ట్రాఫిక్తో నిండిపోయాయి.
ఏపీ పదవతరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అందులో ఓ విద్యార్థిని 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది.
బోరు వేస్తే నీళ్లు వస్తాయి అని తెలుసు కానీ ఈ ప్రాంతంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల మార్పులపై కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయనున్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ని దాఖలు చేయడానికి ఆయన సతీమని నారా భువనేశ్వరి ర్యాలీ మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.