• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Hit Tv Telugu News Exclusive Interviews
  • Home
  • »andhra pradesh

Janasena: అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి విజయయాత్ర

అక్టోబర్ 1వ తేది నుంచి జనసేన వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఆ యాత్ర పునఃప్రారంభమవుతుందని, జనసేన సైనికులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

September 25, 2023 / 03:54 PM IST

CJI: సుప్రీంకోర్టు మెట్లెక్కిన చంద్రబాబు.. రేపు విచారణ జరిగే అవకాశం..?

స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు సీరియస్ నెస్ దృష్ట్యా రేపు విచారించే అవకాశం ఉంది.

September 25, 2023 / 01:57 PM IST

Perni Nani : పేర్ని నాని వింత ప్రవర్తన..అవాక్కయిన అర్చకులు

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మరోసారి వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి హింట్ ఇచ్చారు.

September 25, 2023 / 01:32 PM IST

JC Prabhakar Reddy ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. ఎందుకంటే..?

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

September 25, 2023 / 12:52 PM IST

Breaking: చంద్రబాబుకు షాక్..మరో 11 రోజుల పాటు రిమాండ్ పొడిగింపు

చంద్రబాబుకు మరో 11 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో అక్టోబర్ 5వ తేది వరకూ ఆయన రాజమండ్రి జైలులోనే ఉండనున్నారు. సోమవారం బెయిల్‌పై విచారణ ఉంటుందని జడ్జి తెలిపింది.

September 24, 2023 / 06:13 PM IST

Chandrababu: ముగిసిన చంద్రబాబు కస్టడీ..కోర్టులో హాజరుపరచనున్న సీఐడీ

చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన్ని కోర్టు ముందు సీఐడీ హాజరుపరిచింది.

September 24, 2023 / 05:30 PM IST

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..మరో నాలుగు రోజులు వర్షాలే!

మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

September 24, 2023 / 05:00 PM IST

Pawan సీఎం అభ్యర్థి, జనసేన కింద టీడీపీ పనిచేయాలి.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన కింద టీడీపీ పనిచేస్తోందని.. కూటమి గెలిస్తే పవన్ సీఎం అవుతారని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

September 25, 2023 / 03:00 PM IST

Lokesh పీఏ కిలారు రాజేశ్ ఎక్కడ..? అమెరికా జంప్..?

స్కిల్ స్కామ్‌లో సీఐడీ దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కిలారు రాజేశ్‌ షెల్ కంపెనీల నిధులను లోకేశ్‌కు పంపించారని తెలిసింది.

September 24, 2023 / 04:08 PM IST

TDP : 14 మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. ప్రారంభం కానున్న యువగళం

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేష్ వచ్చేవారం నుంచి యువగళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. మరో వైపు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యులను అచ్చెన్నాయుడు ప్రకటించారు. జనసేన నాయకులతో నారా బ్రహ్మాణి చర్చలు జరుపుతోంది. రాష్ట్రం వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలను టీడీపీ నేతలు చేపడుతున్నారు.

September 24, 2023 / 03:27 PM IST

Hijras: రూ.వేలు వసూల్, చీరలు లాక్కుంటూ హిజ్రాల హల్‌చల్

అనంతలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. జనం కనిపిస్తే చాలు రూ.వేలకు వేలు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు.

September 24, 2023 / 02:05 PM IST

Pakistan బోర్డర్ కాదు.. ఏపీ సరిహద్దు, ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై టీడీపీ

స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.

September 24, 2023 / 11:41 AM IST

Karumuri Venkata Nageswara Rao: టీడీపీ స్కాంను ప్రశ్నించడంలో పవన్ విఫలం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు(Karumuri Venkata Nageswara Rao) ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం అరెస్టు అయ్యారని ఈ మేరకు గుర్తు చేశారు.

September 24, 2023 / 07:51 AM IST

APSRTC Offer: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ..60 ఏళ్లు దాటిన వారికి 25 శాతం రాయితీ

ఏపీలోని 60 ఏళ్లు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్లలో 25 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

September 23, 2023 / 08:16 PM IST

Vande Bharat Express: కాచిగూడ-యశ్వంత్ పూర్, బెజవాడ- చెన్నై టికెట్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తోన్నాయి. కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, విజయవాడ నుంచి చెన్నై వరకు వందేభారత్ రైళ్లను రేపు (ఆదివారం) ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

September 23, 2023 / 07:02 PM IST