తొలి తెలుగు న్యూస్ రీడర్గా అందరి హృదయాల్లో నిలిచిపోయిన శాంతి స్వరూప్ యశోదా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
దేశ రాజధాని ఢిల్లీలో చిరుత కలకలం సృష్టించింది. అది జరిపిన దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
చెరువులో స్నానం చేసేందుకు దిగిన ఓ బాలుడి గొంతులో ప్రమాద వశాత్తూ చేప దూరి ఇరుక్కుపోయింది. కాసేపటికి బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఏం చేశారంటే..
భారత్లో నిరుద్యోగం తారా స్థాయిలో ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదికల్లో వెల్లడయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బటర్ చికెన్, దాల్ మఖానీలను తామే కనిపెట్టామంటూ రెండు రెస్టారెంట్లు కొట్టుకున్నాయి. చివరికి ఈ విషయమై దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇప్పుడు ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వార్తను అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తిగా రాస్తుండటం విశేషం.
బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ తొందరగా కోలుకుంటున్నారు. ఆసుపత్రి బెడ్పై కూల్గా పేపర్ చదువుకుంటూ ఉన్న ఒక వీడియోని ఆయన షేర్ చేశారు.
తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు ఓ తల్లి. అందుకనే ఆమె ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షించి వార్తల్లో నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతగా వహించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు.. కొన్ని ఆధారాలు లేకుండా పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్క రోజే సంభాషించారు. ఈ సందర్భంగా వారిరువురూ కూడా ఎన్నికల తర్వాత తమ దేశాలకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. భారత్ శక్తి ఎక్సర్ సైజ్ సమయంలో జైసల్మేర్లో ఫైటర్ జెట్ కూలిపోయింది. జవహర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వందే భారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మంగళవారం మరో వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు పెట్టేందుకు ప్రారంభమైంది.
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. మహిళా దినోత్సవం వేళ దానిపై సబ్సిడీని మరో సంవత్సరం పాటు కొనసాగించనున్నట్లు తెలిపింది.
ఎన్నో విజయాల్ని దక్కించుకున్న చెస్ దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ పేరును రష్యా తాజాగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. దీంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో దురదృష్ట వశాత్తూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ ఇంట్లో షార్ట్ సర్య్కూట్ కారణంగా రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.