నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి.. చదవండి: నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం...
హైదరాబాద్ ప్రజలకు మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఇలా అన్ని రకాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తిని ఇచ్చింది మెట్రో రైల్. మొదటి దశ రూట్లలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న రెండవ దశ పనులు త్వరలోనే మొదలుకాబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు చదవండి : యువతి పుర్రెలో 77 సూదులు గుచ్...
అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చదవండి:మహేష్ ప్రతీ ఏడాదీ 30 కోట్ల ఖర్చు… వారి కోసమే తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పె...
AP రాజకీయాల్లో మల్లి హీట్ పెరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగిపోయాయి, లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని మారణహోమానికి శ్రీకారం చుట్టారని మాజీ సీఎం వై ఎస్ జగన్ చేయడం తెలిసిందే. ఒక పక్క జగన్ ఢిల్లీలో వినుకొండ హత్యకు నిరసనకు దీక్ష చేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తుంటే.. మరో వ్యక్తి సైలెంట్ గా వచ్చి అందరి దృష్టి ఆకర్షిస్...
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనలో అందరి దృష్టి ఆకర్షించిన ఒక అంశం BSNLకు భారీగా నిధులు ప్రకటించడం. టెలికాం రంగానికి 1.28 లక్షల విడుదల చేసిన కేంద్రం, అందులో సింహభాగం BSNL అప్గ్రేడ్, పునర్నిర్మాణానికి కేటాయించారు. ఇది ఎవరూ ఊహించని ఘట్టం. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎంక్వయిరీ.. ‘బూమ్ బూమ్’పై సీఎం సెటైర్లు ప్రైవేట్ ఆపరేటర్లు టారిఫ్ లు పెంచిన తరుణంలో వినియోగదారులు BSNLకు పోర్ట్ అవ్వడా...
తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు. క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చదవండి:Floods : గో...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్రబడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తూ కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ కీలక అంశాలను వెల్లడించారు.
యుద్దం కారణంగా చితికిపోయిన సూడన్ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆహారం కావాలంటే ఆ దేశపు సైనికులతో బలవంతంగా శృంగారానికి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...
స్టాక్ మార్కెట్ లో లాభనష్టాలు సహజం. కానీ ఒక్కోసారి అవి ఊహాతీతంగా ఉంటాయి. 24 గంటల క్రితం అంబానీ కంపెనీ చేసిన ఒక ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో జరిగినా మార్పులవల్ల అంబానీ కంపెనీ భారీగా నష్టపోయింది. వివరాల్లోకి వెళితే ఇది కూడా చూడండి: Cloves : లవంగాలతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయిలా! మార్కెట్ వేల్యూ ప్రకారం దేశంలో అత్యధిక సంపన్న కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీనికి అధినేత ముకేశ్ అంబానీ. ఆసియా ఖండంలో అత్...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్రంలో ఎన్డీయే సర్కారు మూడోసారి కొలువుతీరింది. దీంతో తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వేను పార్లమెంట్కు సమర్పించింది.