అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జామ్ నగర్లో పూర్తయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేడుకలకు అయిన ఖర్చు చూసి అంతా షాకైపోతున్నారు.
బీహార్ రాష్ట్రంలో ఓ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు పైలెట్లకు స్వల్పంగా గాయాలయ్యాయి.
సౌత్ చైనా సీలో చైనా ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సింగపూర్ ఆస్ట్రేలియా న్యూక్లియర్ సబ్మెరేన్లను తమ నేవల్ బేస్లో మోహరించేందుకు అనుమతిచ్చింది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై మరో దావా దాఖలైంది. ఆయన ట్విట్టర్ని కొనుగోలు చేసిన తర్వాత అందులో తొలగించిన ఉద్యోగులకి అందాల్సిన 128 డాలర్ల సెవెరెన్స్ చెల్లింపులు చేయలేదని ఆయనపై కేసు నమోదైంది.
తెలంగాణలో 2024 మెగా డీస్సీ సంబంధించి దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బీఎస్ఎఫ్లో పురుషులు సైతం కష్ట సాథ్యంగా భావించే ట్రైనింగ్ని పూర్తి చేసి తొలి మహిళా స్నైపర్గా సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019లో వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్కు ఓటమి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు.
రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అనుమానితుడిని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.
యాదాద్రి పేరు తిరిగి యాదగిరి గుట్టగా మారుస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రకటించారు.
సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసింది. కులం, మతం, భాష ఆధారంగా ఓట్లు అడగొద్దని హెచ్చరించింది.
కార్ని ఇంటి దగ్గర శుభ్రం చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సర్వీసింగ్కి తీసుకెళ్లి ఇచ్చేస్తే పనైపోతుందనుకుంటారు. అయితే కారు ఇంటీరియర్ని ఇంట్లోనే చక్కగా శుభ్రం చేసుకునే ప్రో టిప్స్ ఇక్కడున్నాయి.
జార్ఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారంటూ తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారతీయ సంపన్నుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్ నగర్లో వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కార్చిచ్చు అలుముకుపోయింది. పెద్ద ఎత్తున చెట్లను అటవీ భుములను భస్మం చేస్తోంది.
అయోధ్య హనుమాన్ గఢీ ఆలయ ప్రసాదం ఇక నుంచి నేరుగా మన ఇంటికే వచ్చేస్తుంది. ‘ఈ మనీ ఆర్డర్’ ద్వారా డబ్బులు పంపిస్తే ఆన్లైన్లో నేరుగా మన ఇళ్లకు ప్రసాదం వచ్చేస్తుంది.