యోగా గురు రామ్ దేవ్ బాబాకు సంబంధించిన పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మందులు పలు జబ్బుల్ని తగ్గిస్తాయంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని ఖాతరు చేయనందుకుగాను కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.
మన దేశంలో తొలిసారిగా మానవ సహిత స్పేస్ మిషన్ ‘గగనయాన్’ను ప్రయోగించనున్నారు. దానిలో అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు భారతీయ వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు.
భారతీయ సంపన్నుల్లో అగ్రగణ్యుడైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్లో జరగనున్నాయి. వీటికి హాజరయ్యే అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులందరికీ అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.
చాలా సార్లు మనం వాడే మొబైల్ నెట్వర్క్ల విషయంలో కనెక్టివిటీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మన బాధను పట్టించుకునే వారే ఉండరిక్కడ. కానీ అమెరికాలో పది గంటల పాటు మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీలో ఇబ్బందులు వచ్చిన కారణంగా ఓ సంస్థ వినియోగదారులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది.
తొలిసారిగా ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టెన్త్, ఇంటర్ విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు రాసే సౌలభ్యం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ రకరకాల వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రష్యా ప్రతిపక్ష నేత మృతిపై స్పందించారు. ఇందులో భాగంగా అమెరికాలో అసలు ఏం జరుగుతోందంటూ విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే...
కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర వస్తువులు తమిళనాడు ప్రభుత్వానివే అని బెంగళూరు కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్రలోని రైళ్లలో వాటర్ బాటిళ్లను అమ్మే విషయంలో గొడవ పడి ముగ్గురు కలిసి, ఇద్దరిని హత్య చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... వివరాల్లోకి వెళితే...
భారత సంతతికి చెందిన అతి చిన్న వయస్కుడు అశ్విన్ రామస్వామి అమెరికాలోని జార్జియా సెనేట్కి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే కంప్యూటర్ సైన్స్, లా డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్ట సభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు.
స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. దీన్ని ఎన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నా.. భద్రంగా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా అది స్విచ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే... ఈ సెట్టింగ్స్ చేసుకోవాల్సిందే.
ఓ మహిళ తెలిసున్న వ్యక్తి దగ్గర నాలుగు టైం బాంబుల్ని ఆర్డర్ చేసింది. బాటిళ్లలో వాటిని తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరింది. ఆ బాంబుల్ని డెలివరీ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...
తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో మార్కెట్లో తమదైన ముద్ర వేసుకుంది ఓలా కంపెనీ. ఇప్పుడు కొనుగోలుదారులను మరింత ఆకర్షించేందుకు ధరలపై మరింత డిస్కౌంట్లను అందిస్తోంది. వివరాల్లోకి వెళితే...
విదేశాల్లో సముద్రపు నాచు తినే అలవాటు ఎక్కువగా ఉంది. సూపుల్లాంటి వాటిలో వేసుకుని తాగుతారు. మన దగ్గర మాత్రం దీన్ని తినడం తక్కువ. అయితే దీని వల్ల మనకు లభించే పోషకాలు ఎన్నో. అవేంటంటే..
మన దేశంలో అభివృద్ధి చేసిన యాంటీ కొలిజన్ డివైజ్ కవచ్ను వందే భారత్ రైలుపై విజయవంతంగా ట్రయల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.