మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆషాఢమాసం అంటే బోనాలు, హైదరాబాద్ వాసులకు బోనాలు అంటే ఒక ఎమోషన్. చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఇంట్లో బంధు మిత్రులతో ఆషాడం బోనాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్ షాపులను, కళ్ళు దుకాణాలను బంద్ చేయాలనీ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కీలక పురాతన విడుదల చేశారు. Also Read: Mr Bachchan: జర్నలిస్ట్ తో గొడవకు దిగిన హరీష్ శంకర్ గత [&hell...
నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
హైదరాబాద్ ప్రజలకు మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు ఇలా అన్ని రకాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తిని ఇచ్చింది మెట్రో రైల్. మొదటి దశ రూట్లలో ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న రెండవ దశ పనులు త్వరలోనే మొదలుకాబోతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో ప్రకటించారు చదవండి : యువతి పుర్రెలో 77 సూదులు గుచ్...
హైదరాబాద్లోని ఓ ఫర్నిచర్, రెగ్జీన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పై అంతస్థులో చిక్కుకుపోయిన 20 మందిని స్థానికులు నిచ్చెనల సహాయంతో కాపాడారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వికలాంగులైన ఐఏఎస్ అధికారులు అన్ని పనులు చేయలేరంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూసే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలలో ముఖ్య ఘట్టం ‘రంగం భవిష్యవాణి’ ఆషాఢమాసంలో లష్కర్ బోనాల రెండు రోజుల జాతరలో రంగం కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం ఉదయం 8: 30 గంటలకు స్వర్ణలత భవిష్యవాణి వినిపించనుంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కారణంగా ఈ ఏడాది ఈ కార్యక్రమం గురించి భక్తుల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఇది కూడా చూడండి: AP Rains: ద...
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. తీవ్ర ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ పరిస్థితి మరో మూడు రోజులు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణాలో మరో మూడు రోజు, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరుకు తెలంగాణ రాష్ట్ర వ్యా...
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. అలాగే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుంది. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి జాతర జూలై 21, 22 తేదీల్లో జరగనుంది. ప్రతీ ఏడాది ఆషాఢమాసంలో జరిగే ఈ బోనాలకు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ అలాగే మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శుక్రవారం అమ్మవారి మినీ జాతర నిర్వహించారు, ఈ శుభసందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ సిటీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం TGRTC ప్రత్య...
తెలంగాణ, ఏపీల్లో విస్తరించి ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. దీంతో స్థానికంగా ఉన్న 14 గ్రామాలు బయటి ప్రాంతాలతో సంబంధాలను కోల్పోయాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.