మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రఘునందన్ రావు ఖండించారు.
రైతుల రుణమాఫీ ఆగస్టు 15లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.2లక్షల రైతు రుణమాఫీపై తమకి ఒక ప్రణాళిక ఉందన్నారు.
జనాభా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో అయినా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారని.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజైన మే 13న ఓటు వేయాల్సిన బాధ్యతను మరువవద్దని రాష్ట్ర ఎన్నికల సీఈవో వికాస్ రాజ్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రాష్ట్ర కాంగ్రెస్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అలా నిరుపిస్తే తన నామినేషన్ వెనుకకు తీసుకుంటా అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గతేడాది ఈ సమయంలో నమోదైన ఎండలతో పోలిస్తే ఈ ఏడు సరాసరిన ఐదారు డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
బీఆర్ఎస్ పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం అని 24వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి కేసీఆర్ మోసగించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఎమ్మెల్యే హారీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తే తన రాజీనామాను స్పీకర్కు పంపించండి అంటూ మీడియాకు లెటర్ ఇచ్చారు.
నాల్గవ దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 17 స్థానాలకు 547 నామినేషన్లు దాఖలయ్యాయి.
లోక్ సభ ఎన్నికల వేళా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ రోజు సూర్యపేట నుంచి ఆయన రెండోరోజు ప్రారంభం అయింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున రైతులతో మాట్లాడాతున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితపై రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతూ ఉంది. ఇప్పటి వరకు రూ.155 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.