MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాయిపెల్లి యాకయ్య భారత్ విద్యారత్న ఉగాది జీవిత సాఫల్య పురస్కారం, గురు బ్రహ్మ అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా సోమవారం అందుకున్నారు. ఈ అవార్డు రాకతో తనకెంతో సంతోషాన్ని, మరింత బాధ్యతను పెంచిందన్నారు. అవార్డుతో సత్కరించిన ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.