AP: ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్, లారీ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags :