CTR: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి
AP: ప్రొద్దుటూరుకు చెందిన ఓ బాలుడు తండ్రి కోప్పడ్డాడని సైకిల్పై 100 కి.మీ ప్రయాణించి నంద్యాల చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో రాయచూర్ పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ, నంద్యాలలో దొరికిన సైకిల్ ఆధారంగా గాలిం
HNK: ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన మహనీయులు డా.బిఆర్ అంబేద్కర్ అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి కడియం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచవ్
ప్రకాశం: కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్
GNTR: అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ఏడీసీఎల్ చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తు
JN: లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాదెపాక విష్ణు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను, రాజ్యాంగాన్ని రాయడానికి పడిన
AP: మార్కాపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో పొలంలో ఏర్పాటు చేసిన నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు శశి(12), దీపక్(10)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెట్స్ మీదకు వెళ్లకముందే ఈ మూవీ OTT డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల
TG: ప్రస్తుత ప్రభుత్వం ప్రజలదని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలే పరమావధిగా తమ పాలన సాగుతోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సామాజిక మార్పు కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నామ
NRPT: భారత రాజ్యాంగ నిర్మాత, డా. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ నివాళులు తెలిపారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలతో సమాజాన్ని ముందుకు నడిపించిన ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడ