ట్రావెల్ టెక్ కంపెనీ ఓయో మాతృ సంస్థ ప్రిజమ్ ప్రతిపాదించిన రూ.6,650 కోట్ల ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూ సుమారు 7-8 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో వచ్చే అవకాశం ఉంది. కంపెనీ డిసెంబర్ 2025లో కాన్ఫిడెన్షియల్ రూట్లో ముసాయిదా పత్రాలను స
తమిళనాడు సీఎం విజయ్ను హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు ఆర్జే బాలాజీ వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను వారు SMలో పంచుకున్నారు. సీఎం విజయ్లోని పాజిటివిటీ, ఎనర్జీ ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని ఆంటోన
సత్యసాయి: లేపాక్షి మండలంలోని కంచి సముద్రం నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితితో వాహనదారులు, విద్యార్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
PLD: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. TDP కేంద్ర కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, రాజం
E.G: గోదావరి పుష్కరాలు-2027ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఖాళీ స్థలా
ATP: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ధి పనుల పురోగతిని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాప్తాడు పరిధిలో సాగునీరు, తాగునీటి సమస్యల పర
AKP: మలేరియా మహోత్సవాల్లో భాగంగా నాతవరంలో మంగళవారం పీహెచ్సీ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా నివారణ, నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. జ్వరం, చలి, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలు చే
MHBD: బయ్యారం మండలంలోని సంతులాల్ పోడు తండా వద్ద ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గోగినేని బాబురావు (82) మృతి చెందాడు. గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన ఆయనను కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్క
ASR: ఓటరు జాబితాలో పెండింగ్లో ఉన్న ఎలెక్టోరల్ మ్యాపింగ్ను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని కొయ్యూరు మండల తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్