MBNR: పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్–I వాలంటీర్లు లక్ష్మీపల్లి గ్రామంలో నిర్వహించే 7 రోజుల ప్రత్యేక శిబిరానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ విద్యార్థులు సేవాభావంతో గ్రామ సమస్యలను గుర్తించి పరిష్కా
NZB: వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎస్సై శైలేందర్ సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా పిల్లలు, యువకులు ఈత కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా నిఘా ఉంచాలని కోరారు. నీటి ప్రవాహాల వద్ద ప్రమాదవశ
WNP: గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు క్రీడలు నిర్వహి
TG: కాళేశ్వరం కమిషన్పై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కమిషన్ రద్దు చేయాలని హరీష్ రావు, కేసీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు చేపట్టొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ATP: రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతిచెందిన టీడీపీ నాయకుడు లడ్డు ఇస్మాయిల్ భౌతికకాయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సందర్శించారు. ఆయన మృతదేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను పరామ
అన్నమయ్య: కదిరి బీసీ సహాయ సంక్షేమ అధికారి బాలాజీపై ACB సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నగదు, బంగారం, ఇళ్లు, స్థలాలు, వాహనాలు సహా కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస
AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వెలుగు సిబ్బందికి 5జీ స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యదిస్తు
AP: సీఎం చంద్రబాబు తీరుచూస్తుంటే భయపడుతున్నట్లు తెలుస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘అధికారం కోసం నోటికొచ్చిన వాగ్ధానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఊదరగొట్టారు. రెండేళ్లయినా మేనిఫెస్టో అమలు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల ను
జగిత్యాల జిల్లాలో వేసవి సెలవుల సందర్భంగా పిల్లలు, యువకులు చెరువులు, కాలువల వద్ద ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈత సరదా విషాదంగా మారకూడదన్నారు. తల్లిదండ్రుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలని తెలిపారు. అలాగ
పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల బ్యాక్టీరియా చేరి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని అజీర్తి, విరేచనాలకు దారితీస్తుంది. అందుకే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే తినాలి. తి