NGKL: ఈనెల 28న నిర్వహించబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో మంగనూరు, మరికల్, కొట్ర జంక్షన్, మున్ననూర్, చారకొండలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా ఆవులను, దూడ
AP: మార్కాపురం జిల్లా వెలిగొండ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. 2026 సీజన్ మొదలయ్యేలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. వెలిగొండ టన్నెల్స్లో లైనింగ్ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పను
KMM: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఈర్లపూడిలో నిర్వహించిన మదన్ లాల్ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మదన్
VZM: ఆర్యవైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో వాసవి ఫౌండేషన్ సేవలందిస్తుందని సంఘం అధ్యక్షులు మండవిల్లి వెంకట రాజు పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సముద్రాల గురు ప్రసాద్, గిరిజా ప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు. సాహ
KNR: ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని అన్నారు. హుజురాబాద్లో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సుహాసిని మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయకమ
PLD: నకరికల్లు మండలం దేచవరం చెరువు “జలధార–జలహారతి” కార్యక్రమంతో ఆధునికీకరణకు సిద్ధమవుతోంది. పూడికతీత, కట్టల బలోపేతంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి 131 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందనుందని రైతులు అన్నారు. భూగర్భ జలాలు పెరిగి రెండు పంటల
TG: రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులకు ఈ నెల 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో పరీక్షలు జరిగాయి.
HNK: హనుమకొండ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులో రేపు నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు సర్వం సిద్ధమైంది. సదస్సుకు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా స్థానిక బీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభక
WGL: నగరంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా? అనే వ్యాఖ్యలు హిందూ భావాలను అవమానించేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్త
MDK: నార్సింగిలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ గ్రేసీ బాయి, ఈవో నాగభూషణం సూచించారు. 2002లో ఓటు నమోదు చేసుకున్న వివరాలను (నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం సంఖ్య) సేకరించి, ప్రస్తుత నివాస ప్రాంత వివరాలతో సరిచూసుకోవాలని తె