రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రికార్డులు సృష్టిస్తోంది. మార్చి 19న ‘ధురంధర్ 2’ విడుదల కానుండటంతో, ప్రేక్షకులు మొదటి భాగాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఫలితంగా ఈ సిని
అన్నమయ్య జిల్లాలో చెరువులను నింపి భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన ప్రాజెక్టు జలధారా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. జిల్లాలో భూగర్భ జలాలు 8.59 మీటర్లు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి కనీసం 3-4 మీటర
కర్నూలు: బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతపై పోలీసులు అవగాహన పెంపొందించేందుకు గ్రామాలు, పాఠశాలలు, సమావేశాల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం
WGL: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ నేడు మంత్రి కొండా సురేఖను కలిశారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళలకు పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించ
WNP: వనపర్తిలో పీజీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పీజీలో 350 విద్యార్థులకు
ELR: ఈనెల 12న గత ఏడాది నిర్వహించిన ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం జరుగుతుందని భీమడోలు MPDO పద్మావతి దేవి తెలిపారు. దీనిలో భాగంగా 2024- 25 ఆర్థిక సంవత్సరంతో పాటు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీల
WGL: పర్వతగిరి మండలంలో “పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ మహా అభియాన్” మండల స్థాయి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ… రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష
JN: జనగామ-సిద్దిపేట, జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపై సెంటర్ డివైడర్లను ఏర్పాటు చేయాలని BSP జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… డివైడర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జనగామ జిల
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దీక్ష విరమించారు. కవితతో పాటు విశారదన్ మహారాజ్ దీక్ష విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు మద్ద
NLR: విడవలూరు మండలంలో గురువారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని పార్లపల్లి పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకు, డ్రైన్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని కార్యాలయ ప్రతి