MLG: ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేగా కళ్యాణి సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రి సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్య
PPM: కురుపాం మండలం మొండెంఖల్ వారపు సంతను ఎస్సై నీలకంఠరావు సందర్శించారు. ఈ సందర్భంగా సంతకు వచ్చిన మారుమూల గిరిజన ప్రజలకు అభయదయం 2.0, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ సురక్షితం
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రీడా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం తెలిపారు. సిబ్బంది సమన్వయంతో జరిగిన ఈ పోటీలు ఐక్యత, స్నేహభావాన్ని పెంచాయని చెప్పారు. నిర్వహణలో రన్-అప్ ట
SKLM: ఇచ్చాపురం నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు దుస్థితికి టీడీపీ కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఈదుపురం, కేశపురం బహుదా నది పరివాహక ప్రాంతంలో కాలువలు, పంట పొలా
E.G: ప్రాథమిక రంగానికి చెందిన పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులను గుర్తించి, వారికి అవసరమైన అవగాహనతో పాటు పూర్తి స్థాయి ప్రోత్సాహం అందించాలనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు & ఎగుమత
కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ తనిఖీదారు రామలింగేశ్వర రావు పర్యవేక్షణలో మంగళవారం లెక్కించారు. 36 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.18,92,187 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎంకేటి నాగ వర ప్రసాద్ తెలిపారు. ఈ లెక్
BDK: అశ్వరావుపేట మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి పట్టణ దుకాణదారులతో మంగళవారం సమావేశమయ్యారు. ప్రతి షాప్ వారు పరిశుభ్రత పాటించాలని, షాపులోని వ్యర్థాలు డస్ట్ బిన్లో వేయాలని సూచించారు. వాటిని స్వచ్ఛ ట్రాలీ వచ్చినప్పుడు అందులో వేయాలని తెలిపార
MHBD: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి పారుదల శాఖ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని MLA రామచంద్రు నాయక్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో సాగుత
TPT: మే 12న నిర్వహించనున్న జపాలి హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. తుడా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అర్చకులు వేదాశీర్వచనం అందించి ఆహ్వాన పత్రికను సమర్పించారు.
TG: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల దూరంలో TVK నిలిచ