KDP: లింగాల మండలం ఇప్పట్లలోని శివాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలతో పాటు శుభాశీస్సులు అందజేశారు. అనంతరం అక్కడే ఉన్న మహిళలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాట
కోనసీమ: అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలానికి చెందిన సాధనాల శ్రీను ఇటీవల జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వైసీపీ సీనియర్ నాయకులు, గుడ్ సీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుంచే రమణారావు ఆయనను అభినందిస్తూ శాలువా
కాకినాడ: పెద్దాపురం నవోదయ విద్యాలయ NCC శిబిరంలో బుధవారం క్యాడెట్లకు AI, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. 18 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ మహమ్మద్ అసిఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య యూనివర్సిటీలో ఈ శిక్షణ నిర్వహించారు. విద్యార్థులు ఆ
PDPL: ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరమని రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాగూర్ తెలిపారు. ఈనెల 26న గోదావరిఖని సింగరేణి స్టేడియంలో జరిగే అవంతిక తెలంగాణ ప్రోమో రన్- 2026 కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ సొసైట
ఈ సీజన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ఈ టోర్నీలో భాగంగా ఈనెల 25న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆ జట్టు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్కు కీలక ప్లేయర్ కూపర్ కనోలీ దూరమయ్యే అవకాశం ఉంది. ఫిట్నెస్ పరీక్షల కోసం అతడు ఆస్ట్రేలియాకు వ
BHPL: జిల్లా RTC డిపో ముందు RTC కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మద్దతు తెలిపారు. కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు అమలు చేయడం వంటి డ
కరీంనగర్ సుడా పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైస్ ఛైర్మన్ ప్రఫుల్ దేశాయ్ కలిసి ఇంజినీరింగ్ అధికారులతో సుడా కార్యాలయంలో సమీక్ష నిర్వహిం
NRPT: ధన్వాడ మండలం కిష్టాపూర్లో ఈనెల 25న హిందూ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొండాపూర్లో సర్పంచ్ గ్రామ పెద్దలతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ధార్మిక చైతన్యం, సాంప్రదాయ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
WNP: విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే మెగా రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి మండలం చిట్యాల జ్యోతిరావు పూలే గురుకులంలో నూతన సైన్స్ ల్యాబ్ను ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన ప్రారంభించారు. ల్యాబ్ సద్
మార్కాపురం ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మహిళలు–చిన్నారుల నేరాల నివారణ, పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారంపై ఆదేశాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపు, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్ర