WGL: నల్లబెల్లి (M)లోని రంగాపురంలో షార్ట్ సర్క్యూట్తో మిర్యాల పెద్దన్న ఇల్లు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న జనతా ట్రస్ట్ ఛైర్మన్ డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మిత్ర బృందంతో బాధితులను పరామర్శించారు. 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు, బట్టలు అందజేశారు. ట్రస్ట్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.