ఆఫ్ఘానిస్థాన్తో జరగబోయే టీ20 సిరీస్తో శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో కెప్టెన్గా శ్రేయస్ వ్యవహరించే అవకాశం ఉండగా.. ఇషాన్ కిషన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.