నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఒలింపిక్స్ లో ఒక్కసారి ఆడితే చాలు, పతాకం గెలిస్తే జీవితం సార్ధకం అయినట్టే అని ప్రతీ క్రీడాకారుడు, అథ్లెట్ భావిస్తారు. ఒలింపిక్స్ అంటే అథ్లెట్లు అంత ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈసారి ఈ మెగా ఈవెంట్ పారిస్ ఆతిథ్యమిచ్చింది. నేటి (జూలై 26) నుంచి ప్రారంభం అయ్యి 16 రోజులు పాటు (ఆగష్టు 11 వరకు) జరిగే ఈ మహా సంరంభంల...
పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఓ వైపు అట్టహాసంగా మొదలవుతున్నాయి. మరో వైపు అక్కడ ఎలుకలు విపరీతంగా ఉండటంతో వాటిని కంట్రోల్ చేయడానికి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత పేస్ దిగ్గజం మహ్మద్ షమీ తన కెరీర్లోనూ, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు.
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత భవిష్యత్తును ఎలా ప్లాన్ చేస్తున్నాడు? ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ద్రావిడ్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలో క్రికెటర్ షమీ ఆత్మహత్య చేసుకునేందుకు 19వ అంతస్థు బాల్కనీలో నిలబడ్డారట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు ఉమేష్ కుమార్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి.
గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ మరోమారు ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్యం విషమంగా మారినట్టు జెఫ్రీ కుమార్తె ఎమ్మా తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులెందరో బాయ్కాట్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
గత కొంత కాలంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను క్రికెటర్ షమీ పెళ్లాడబోతున్నారంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఇప్పుడు షమీ ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
శ్రీలంకతో త్వరలో జరగనున్న వన్డే, టీ20 సిరీస్లకు వెళ్లనున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు ... సంజూ శాంసన్, అభిషేక్ శర్మలను పక్కన పెట్టారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంచరీ వీరులకు ప్రాధాన్యం లేదా అని ప్రశ్నించారు.
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. గత నెలలో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రోహిత్ శర్మ, కోహ్లీ ఈ ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. దాంతో శ్రీలంకతో జరగబోయే టీ20 మ్యాచ్ సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియామించారు.
గాయం నుంచి కోలుకున్న షమీ.. ప్రస్తుతం ఫిట్నెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమీ.. గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు.
టీమ్ఇండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో గంభీర్ ఐపీఎల్లోని కోల్కతా నైట్రైడర్స్ మోంటార్ బాధ్యతలకు ఎమోషనల్ గుడ్ బై తెలిపారు.
ఇండియా క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్యతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంత ఆయన భార్య నటాషా తన కొడుకుతో సెర్బియాకు వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచానికి ఎంతో మేలు చేసింది. ఎందరో దిగ్గజ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. వారంతా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. అటువంటి వారిలో ఒకడు కార్ల్ హూపర్. బ్యాటింగ్ చేయడంలోనూ, బౌలింగ్ చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇటీవలే హూపర్పై ప్రశంసల వర్షం కురిపించాడు. హూపర్ ఆట ముందు తానెందుకూ పని...
రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. అయితే రోహిత్ వర్మ ఈ ఏడాది 37 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక కెరీర్కు గుడ్బై చెప్పే సమయం దగ్గరపడిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.