మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆషాఢమాసం అంటే బోనాలు, హైదరాబాద్ వాసులకు బోనాలు అంటే ఒక ఎమోషన్. చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఇంట్లో బంధు మిత్రులతో ఆషాడం బోనాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్ షాపులను, కళ్ళు దుకాణాలను బంద్ చేయాలనీ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కీలక పురాతన విడుదల చేశారు. Also Read: Mr Bachchan: జర్నలిస్ట్ తో గొడవకు దిగిన హరీష్ శంకర్ గత [&hell...
ఓ టీనేజ్ అమ్మాయి తలలో ఏకంగా 77 సూదులు గుచ్చాడో మంత్రగాడు. తాంత్రిక విద్యలు పేరుతో ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఓ చిన్న బోటుపై భారీ తిమింగలం ఎగిరి దూకే ప్రయత్నం చేసింది. దాని తాకిడికి ఆ బోటు నడి సముద్రంలో అల్లకల్లోలం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.
గత కొంత కాలంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను క్రికెటర్ షమీ పెళ్లాడబోతున్నారంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఇప్పుడు షమీ ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
తినే పదార్థాల్లో పురుగులు రావడం మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మంచి పేరున్న బ్రాండ్ ప్రొడక్ట్లలో ఇలాంటి ఆహారం ఉండడం చూస్తుంటేనే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ ప్రొడక్ట్లో కూడా పురుగులు దర్శనం ఇచ్చాయి.
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
చాలా మందికి యాపిల్ ఉత్పత్తుల మీద చాలా మోజు ఉంటుంది. ఎందుకంటే వాటి క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. దాన్ని ప్రూవ్ చేసే ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటంటే?
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ ఆల్ ముక్తుమ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదిక తన భర్తకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.
అరుదైన ఫీట్తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు ఈ పాకిస్థాన్ కుర్రాడు. కేవలం 30 సెకన్లలో 39 కూల్ డ్రింగ్స్ టిన్లను తన నుదిటితో పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్లో స్పష్టంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తన పెంపుడు కుక్కకు ఓ మహిళ ఏకంగా బంగారు గొలుసు చేయించింది. దాని బర్త్డే సందర్భంగా రూ.2.5లక్షల విలువైన చైన్ని దానికి బహూకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడో చిన్నారి భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి భాంగ్రా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
పెళ్లి చేసుకునేందుకు జంట అక్కర్లేదని నిరూపిస్తున్నారు జపాన్ యువతులు. ఈ మధ్య అక్కడ ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమతో తాము ఎంతో ప్రేమగా ఉంటామని ప్రణామాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రమైన ట్రెండ్ ఏమిటో మనం తెలుసుకోకపోతే ఎలా?