ఎలుకల బెడదనుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో తాజాగా ర్యాట్ క్యాచర్ జాబ్ను నియమించారు. ఎలుకలు పట్టే జాబ్ అని తక్కువ అంచనా వేయకండి జీతం ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
ఓ వింత పురుగులు ఇళ్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. చెవుల్లోకి దూరిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరేచోట్లకి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాంతం అంటే?
అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న 33 జాతీయ రహదారి తెగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఓ ట్రక్ డ్రైవర్ వినుత్నమైన ఆలోచన చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల హడావిడి కొనసాగుతోంది. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒంటెపై బయలుదేరాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.
ఎండలకు పక్షులు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలూ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇలాంటి పక్షులకు చికిత్స అందించేందుకు ఓ దగ్గర ‘బర్డ్ హాస్పిటల్’ పేరుతో పెద్ద ఆసుపత్రే ఉంది. ఇంతకీ అదెక్కడ? వారేంచేస్తారు? తెలుసుకుందాం రండి.
బోరు వేస్తే నీళ్లు వస్తాయి అని తెలుసు కానీ ఈ ప్రాంతంలో వేసిన బోరు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.
డెలివరీ అయిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనిచ్చింది. శిశువులందరూ ఆరోగ్యంగా ఉన్నారని, బరువు విషయంలో సాధారణ స్థితిలోనే ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్ల తెగ వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ భూమి మీద తిరిగిన అతిపెద్ద పాము మన దేశంలోనిదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2005లో దొరికిన అవశేషాలను బట్టి దానికి వాసుకి అనే పేరు కూడా పెట్టారు. అది గుజరాత్లో గుర్తించారు.
మణిపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు. ఫైనల్గా హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మహేష్, రాజమౌళి. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది.
ప్రపంచంలోనే వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణించింది. దీనికి కారణం రైలులో పాము రావడమే. దీంతో ప్రయాణీలు కంగారు పడడంతో ట్రైన్ మార్చాల్సి వచ్చింది.
చాలామంది తల్లిదండ్రులు వాళ్ల పిల్లలను లక్షలు పెట్టి మరి చదివిస్తున్నారు. వచ్చే జీతం కంటే పిల్లల చదువుల ఖర్చు ఎక్కువ ఉన్నా చదివిస్తుంటారు. అయితే ఇటీవల ఓ తండ్రి తన బిడ్డ ప్లే స్కూల్ ఫీజు ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. మామూలుగా ఉండదని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో అది సాధ్యమయ్యేలా లేదు. అయితే.. 2034 సీఎం ఎన్టీఆర్ అనే వీడియో ఒకటి వైరల్గా మారింది.