వజ్రాల కోసం జనం రోడ్డు మీదకు వచ్చారు. దీంతో రోడ్డు ప్రజలతో నిండిపోయింది. ఓ వ్యాపారి వజ్రాల బ్యాగ్ను కింద పడేసుకోవడంతో ఆ దారి జనసందోహంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రస్తుతం రష్యా రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్ నుండి అలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివసించే బహమా ఐగుబోవ్(69), ఆయన 2019 సంవత్సరంలో ఒక రేసులో పాల్గొన్నాడు. అక్కడ అతను సుమారు ఐదు గంటల పాటు పరిగెత్తాడు.
వైరల్ అవుతున్న వీడియో రైల్వే క్రాసింగ్కి సంబంధించినది. ఒక వ్యక్తి తన కారును మూసివేసి ఉన్నప్పటికీ గేటు కింద నుండి బయటకు తీస్తాడు. సీసీటీవీ ఫుటేజీలో నమోదైన సమాచారం ప్రకారం, ఈ వీడియో సెప్టెంబర్ 16 మధ్యాహ్నం నాటిది.
అమీ జాక్సన్ తాజా లుక్స్ ఓపెన్హైమర్ హీరో సిలియన్ మర్ఫీ లా ఉన్నాయని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తన భాయ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు రైల్వే కూలీగా మారారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో సూట్ కేసు మోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్మీడియాలో ఓ విచిత్రమైన వీడియో తెగ వైరల్ వైరల్ అవుతోంది. దానిని చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఒక వ్యక్తిని ఖననం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
చాలా మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఈరోజు అత్యవసర హెచ్చరిక (emergency alert) పేరుతో ఓ మేసెజ్ వచ్చింది. అయితే ఇది చూసిన అనేక మంది యూజర్లు ఏదైనా హ్యాకింగా లేదా మేసెజ్ ఎందుకు వచ్చిందని ఆందోళన చెందారు. అయితే ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా పంపబడిన టెస్ట్ సందేశమని భయాపడాల్సిన పనిలేదని అధికారులు పేర్కొన్నారు.
యూఎస్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ట్రంప్ చనిపోయాడని, ఈ క్రమంలో 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ ట్వీట్ చేసినట్లుగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఇది నిజమేనా ? ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ఇప్పటి యువత చేస్తున్న పిచ్చిపనులను చూస్తూనే ఉన్నాయి. ఓ యువతి కూడా దానికోసమే తాపత్రయపడి తన పెంపుడు జంతువుకు బలవంతంగా బీర్ తాగించింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఈ యూట్యూబర్ హై స్పీడ్ మోటార్బైక్ రైడ్లకు ప్రసిద్ధి చెందింది. దీన్ని ఇష్టపడే వ్యక్తులు వాటిని అనుసరిస్తారు. ఈ అజాగ్రత్త కారణంగా పలుమార్లు ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వాసన్ చాలాసార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
బాక్టీరియా సోకిన చేప తిని ఓ మహిళా కాళ్లూచేతులు పోగొట్టుకుంది. స్థానికంగా దొరికే చేపలను వండుకొని తినింది. తరువాత అనారోగ్యం పాలు కావడంతో వైద్యులు తీవ్రంగా శ్రమించి ఆమే ప్రాణాలను కాపాడారు. తన అవయవాలను పోగొట్టుకుంది.
బ్రెయిన్ క్యాన్సర్ వల్ల చాలా మంది మరణిస్తున్నారు. తాజాగా ఈ క్యాన్సర్ రావడానికి కారణమైన కణాలను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన స్ప్రేను ఉత్పత్తి చేశారు.
వీడియోలో ఒక వ్యక్తి టేబుల్పై పెద్ద కప్పను ఉంచి దాని గురించి చెప్పడం చూడవచ్చు. ఆ కప్ప టేబుల్ మీద అక్కడక్కడ తిరుగుతోంది. ఈ సమయంలో వ్యక్తి దాని కళ్ళ గురించి వివరించాడు. ఈ సమయంలోనే అతడు తన చేతులతో కప్ప కాళ్లను కొలుస్తున్నాడు.