ఓ టీనేజ్ అమ్మాయి తలలో ఏకంగా 77 సూదులు గుచ్చాడో మంత్రగాడు. తాంత్రిక విద్యలు పేరుతో ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
తన కారుకు సైడ్ ఇవ్వలేదని స్కూటర్పై వెళ్తున్న ఓ మహిళను తన పిల్లల ముందే ముక్కుపగిలేలా కొట్టాడో వ్యక్తి. కలకలం సృష్టించిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది.
డ్రగ్స్ అమ్మకానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు డ్రగ్ పెడ్లర్స్. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతాల్లో మాత్రమే జరిగే డ్రగ్స్ దందాలు రూటు మార్చి కాలనీల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రాపిడో డ్రైవర్ల ముసుగులో డోర్ డెలివరీ కూడా చేసేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో నాలుగురు యువకులు రాపిడో బైక్ డ్రైవర్ల ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని తె...
తండ్రి, కూతురు బంధానికి అశ్లీల మాటలతో డార్క్ కామెడీ అనే వికృత కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై మరో కేసు నమోదు అయింది. తాజాగా ప్రణీత్పై డ్రగ్స్ కేసు నమోదు చేశారు. సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వినుకొండ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. షేక్ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను అతని మాజీ మిత్రుడు జిలాని అందరూ చూస్తుండగానే వినుకొండ ముండ్లమూరు బస్ స్టాండ్ సెంటర్ లో దారుణంగా నరికి హతమార్చాడు హంతకుడు జిలాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని… టీడీపీ లో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియా వేద...
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో నార్సింగ్ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 20 మంది పట్టుబడ్డారు అని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
ఆస్తిలో వాటా ఇవ్వలేదని కుమారుడు తండ్రినే చంపాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి పెద్ద కుమారుడు కారుతో ఢీకొట్టి తండ్రిని హత్య చేశాడు.
హైదరాబాద్లో జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 29 ఏళ్ల మహిళకు మద్యం తాగించి గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టుబడ్డ వారికి టెస్టులు చేయగా అమన్ ప్రీత్కు పాజిటీవ్ వచ్చింది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ని.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్గా మారింది. అది కూడా హైదరాబాద్లో కావడంతో మరోసారి టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
2018లో ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశాన్ని ఎంతగానో దిగ్భ్రాంతికి గురిచేసింది. బురారీ పేరు వినిపించినప్పుడల్లా 11 మంది వ్యక్తులు పైకప్పు నుండి కొమ్మల మాదిరిగా వేలాడుతూ ఉన్న దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది.
నగరంలో మందుబాబులపై పోలీసులు నిఘా పెంచారు. డ్రంక్ డ్రైవ్తో పట్టుబడిన వారికి జైలుకు తరలించారు. జూలై నెలలో ఏకంగా1,614 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి మాయమాటలు చెప్పి కోట్లు డబ్బు కొట్టేస్తున్నారు.