• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy

Anaconda : బెంగళూరు ఎయిర్ పోర్టులో కస్టమర్ బ్యాగులో 10 ఆనకొండలు

బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (కిఐఏ) నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వస్తోంది. ఇక్కడ కస్టమ్స్ అధికారులు పాములను బ్యాగులో పెట్టుకుని అక్రమ రవాణాకు యత్నిస్తున్న ఓ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

April 23, 2024 / 10:47 AM IST

Pankaj Tripathi: మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాదం

మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరీ తన భర్త రాకేష్ కార్లో వెళుతుండగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

April 21, 2024 / 02:35 PM IST

Naveen Kumar: బిజినెస్‌మెన్ నవీన్ కుమార్‌పై బాంబ్ ఎటాక్

తమిళనాడులో బాంబు ఘటన తీవ్ర కలకలం రేపింది. వ్యాపారవేత్త నవీన్ కుమార్‌ కారుపై మదురైలో కొందరు గుర్తు తెలియని దుండగులు బాంబ్ ఎటాక్ చేశారు.

April 21, 2024 / 10:36 AM IST

Haryana: జైలు వ్యాన్‌లో మహిళా ఖైదీపై అత్యాచారం చేసిన పురుష ఖైదీలు

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలోని జైల్లో శక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇద్దరు పురుష ఖైదీలతో చికిత్సకు తీసుకెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత ఖైదీలను మళ్లీ వ్యాన్‌లో ఎక్కించగా ఆ ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

April 20, 2024 / 05:38 PM IST

Mahanadi: నదిలో మునిగిన బోటు.. నలుగురు మృతి

ఒడిశాలో ఘోరప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు మరో ఏడుగురు గల్లంతయ్యారు.

April 20, 2024 / 12:14 PM IST

Firing: మణిపూర్‌లో పోలింగ్‌లో గన్ ఫైర్.. పరుగులు తీసిన ఓటర్లు

మణిపూర్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

April 19, 2024 / 02:37 PM IST

Kannarao: కేసీఆర్ అన్న కుమారుడుపై మరో కేసు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన విజయ్‌వర్ధన్‌ను బెదిరించి డబ్బులు కాజేశాడని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై కేసు నమోదైంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

April 18, 2024 / 12:59 PM IST

Hyderabad: మాదాపుర్‌లో లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌లోని మాదాపుర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌ల దగ్గర రూ.4.2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

April 17, 2024 / 07:12 PM IST

Gujarath: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి 10మంది మృతి

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొనడంతో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

April 17, 2024 / 06:13 PM IST

Social Media Influencer: సొంత కొడుకుపైన ప్రయోగాలు చేసి.. చేతులారా పసిబిడ్డను పొగొట్టుకున్న తండ్రి

రష్యాకు చెందిన ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి చేతులారా పసిబిడ్డను చంపుకున్నాడు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరగ్గా.. తాజాగా అతనిపై నేరం రుజువైంది.

April 17, 2024 / 04:55 PM IST

Viral News: కేటుగాళ్లు రూట్ మార్చారు.. గంజాయితో మిల్క్‌షేక్!

గంజాయి స్మగ్లర్లు రూట్ మార్చారు. పోలీసులకు దొరక్కుండా ఈ సారీ కొత్త ప్లాన్ వేశారు. ఆరోగ్యానికి మంచిది అని మిల్క్ షేక్‌లో కలుపు స్పెషల్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. పోలీసులు రైడ్‌తో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

April 17, 2024 / 12:45 PM IST

Thota Trimurthulu: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 28 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది.

April 16, 2024 / 02:30 PM IST

Jhelum River: నదిలో పడవ బోల్తా.. పలువురి గల్లంతు!

జమ్మూకశ్మీర్‌లోని జీలం నదిలో ఘోరప్రమాదం జరిగింది. విద్యార్థులు, స్థానికులను తీసుకెళ్తున్న ఓ చిన్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

April 16, 2024 / 10:53 AM IST

Phone tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ తెలుగు నిర్మాత

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ వివాధంలో తాజాగా తెలుగు నిర్మాత మైత్రీ మూవీస్ మేకర్స్ అధినేతలో ఒకరైన యర్నేని నవీన్ పేరు వినిపించింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 15, 2024 / 01:55 PM IST

Tamil Nadu: కాంచీపురంలో భారీగా బంగారం స్వాధీనం

ఎన్నికల సమయంలో తమిళనాడులో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలో కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ రాత్రి వాహనాల తనిఖీ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు.

April 15, 2024 / 01:20 PM IST