అన్నమయ్య: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో
AP: వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిశ్రమలకు భూకేటాయింపులు రద్దు చేయాలని హైకోర్టులో గురుమూర్తి పిటిషన్ వేశారు. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారని కోర్టు ప్రశ్నించింది. పారి
కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా SI సురేష్ సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్లో వాహన తనిఖీలు బుధవారం నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్షూరెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు విధించా
MNCL: ఈనెల 14న నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి భయాందోళన లేకుండా పరీక్షలు రాయాలని రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ ఎస్ఆర్ఆర్ గార్డెన్లో మండలంలోని వివిధ
ప్రముఖ బ్రాండ్ ఎవరెస్ట్ మసాలాలు నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. వీటిలో పరిమితికి మించి ఎంటరోబాక్టీరియాసియే బ్యాక్టీరియా, ఎరువుల అవశేషాలు ఉన్నట్లు తాజాగా తేలింది. వీటివల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉ
KKD: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) నూతన సభ్యునిగా నియమితులైన మందాల గంగ సూర్యనారాయణను శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం బుధవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మూడేళ్ల బాలుడు జయకృత్ మృతి చెందాడు. 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మధ్యాహ్నం మృతి
జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో అకెళ్ళ వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వదలా’. తాజాగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో జగపతి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నాడు. ప్రేక్షకుల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందన
TPT: విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా సీఐ ఏవీ రమణ వెంకటగిరి పట్టణంలోని కాశిపేట సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా యువత, ప్రజలకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించార
HYD: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ గ్రౌండ్లో బుధవారం జరిగిన FIH హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 పూల్-B మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు ఉరుగ్వేపై 3-1 తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ తరఫున జెన్నిఫర్ ఈడీ (10′) ఒక గోల్ చేయగా, కేథరిన్ హోల్డ్ గేట్ (4