కడప జిల్లాలోని మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సీఐ లింగప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, చీటింగ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అక్రమ కార్యకలాపాల
ELR: కైకలూరు మండలం కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో కీటకటలాడింది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే అమ్మవారికి వివిధ రూ
PLD: మాచర్ల శాఖ గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి మెర్సి తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లు పక్కన పెట్టి పుస్తకాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, జనర
MHBD: జిల్లాలో శాంతిభద్రతల బలోపేతమే లక్ష్యంగా SP డా. శబరీష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కురవి, మరిపెడ, బయ్యారం వంటి కీలక స్టేషన్లకు కొత్త అధికారులను నియమించగ
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా బ్యాటర్లు తడబడ్డారు. దీంతో KKR.. 155/7 పరుగులు మాత్రమే చేసింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ 5 వికెట్లతో చెలరేగాడు. కోల్కతా బ్యాటర్లలో రింకూ సింగ్ (83*) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. గ్రీన్ 34 పరుగులు చేయగా, మి
PDPL: రామగుండం స్వీయ గణన అవకాశాన్ని వినియోగించుకుని జనాభా లెక్కల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో సెన్సస్ అధికారులతో కలిసి స్వీయ గణన ప్రారంభించారు. జనాభా లెక్కల ఆధారంగానే నిధులు, అభివృద్ధ
సగ్గుబియ్యంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కడుపునొప్పి, డయేరియా వంటి సమస్యలకు సగ్గుబియ్యం జావ ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు సగ్గు
KKD: సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్న YCP MLC అనంతబాబుకు కష్టాలు పెరగనున్నాయి. సోమవారం ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విచారణ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. స్టేషన్లో విచ
AP: ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలని.. సమస్య చక్కదిద్దేందుకు టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి బంక్ దగ్గర రెవెన్యూ, పోలీసు బందోబస్తు ఏర్పా
ఐపీఎల్-2026లో భాగంగా రేపు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గాయం నుంచి ఇంకా కోలుకోని RCB ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్కు కూడా దూరం కానున్నాడు.