NRPT: మద్దూరు మండలానికి చెందిన తిరుమలప్ప తన కూతురు జ్యోతితో కలిసి బైక్ పైన పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మహబూబ్నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి భార్య చెన్నమ్మ
WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద మార్కెట్ను MLA కేఆర్ నాగరాజు సోమవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. మార్కెట్లో రైతులు తీసుకువస్తున్న ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు- అమ్మకాల పరిస్థితులను పరిశీలించి, అక్కడి సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్
ADB: ఈనెల 28న తాంసి, భీంపూర్ లో మొక్కజొన్న కొనుగోలు నిలిపివేస్తున్నట్లు సబ్ మార్కెట్ యార్డ్ సెంటర్ ఇన్చార్జ్ శ్రీనివాస్ సోమవారం తెలియజేశారు. ధాన్యాన్ని నిల్వచేసే సంచులు అందుబాటులో లేకపోవడం వలన కొనుగోలు నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. తర్వా
కడప జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో తాత్కాలిక రేషనలైజేషన్ విధానం అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కార్లు, చిన్న సరకు వాహనాలకు 30 లీటర్లు, లారీలు, ప్రైవేట్ బస్సులకు 100 లీటర్లు, వరికోత యంత్రాలకు 80 లీ
GDWL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పౌర సరఫరాల శాఖ నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అనేక బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు కిలోమీటర్ల మ
AP: ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు అనుబంధ ప్రైవేట్ ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్లో భాగంగా వీటిని జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రత్యేక పోర్టల్ ద్వారా 323 ఆస్పత్ర
విశాఖ పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట
HNK: కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 162 ఆర్జీలు వచ్చాయని జిల్లా అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన స్వయంగా ఆర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాల
SDPT: వర్గల్ మండలం నాచారంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ కమిషనర్ అరుణ్