NGKL: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం ‘నో స్మోకింగ్ డే’ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మదన్ మోహ
WGL: ఖానాపురం మండలంలోని పెద్ధమ్మగడ్డ స్మశానవాటిక రోడ్డు ప్రక్కనే ఉండడం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని మనుబోతులగడ్డ గ్రామస్థులు తహాసీల్థార్ రమేష్కు బుధవారం ఫిర్యాదు చేశారు. రోడ్డు పక్కన స్మశాన వాటిక ఉండడం వల్ల నిత్యం రాత్రి పగలనక వెళ్ళే మన
KMM: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాలు, ఎక్సైజ్ శాఖలో నమోదై, నీరా సేకరణ, విక్రయ అనుమతి కలిగిన వారు అర్హులని పేర్కొ
CTR: కుప్పం రెస్కో పరిధిలోని వినియోగదారులకు వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉందని రెస్కో వైస్ ఛైర్మన్ విశ్వనాథ్ తెలిపారు. 31.01.2026 వరకు ఉన్న పాత బకాయిలకు వడ్డీ మాఫీ చేస్తున్నట్లు, మార్చ్ 10 నుంచి 25వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుందన్నారు. గృహ వి
TG: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. RRB ఉద్యోగులు ఎదుర్క
శ్రీకాకుళం జి.టి.రోడ్డులోని చారిత్రక జామియా మసీదులో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. రవి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మసీదు అధ్యక్షుడు షేక్ నిజాముద్దీన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ స
అన్నమయ్య: రాయచోటి బస్టాండ్లో ఆర్టీసీ కార్గో సెంటర్ను టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్గ
NZB: బీసీ రాజ్యాధికార సమితి సమావేశం బుధవారం నిజామాబాదు నగరంలో జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్ దంపతులను సమితి ప్రతినిధులు సన్మానించారు. బీసీలు ఐక్యంగా ముందుకు సాగాలని మేయర్ ఉమారాణి సూచించారు. సమితి ప్రతినిధులు బాస రాజ
TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లా త్రోబాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి క్రీడ సామాగ్రిని అందజేశారు. డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రోబాల్ అసోసియేషన్కు అవసరమైన నెట్స్, బాల్స్ను అందించారు. క్రీడల్లో
MLG: ములుగుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మాస్టర్ ప్లాన్ తో పనుల అమలు, జాతరలో ఎలాంటి అవాం