SRD: కంగ్టి మండలంలో మంగళవారం రాత్రి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం అంతా ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ, సాయంత్రం వేళకు ఆకాశంలో మబ్బులు కమ్ముకుని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అనంతరం కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యా
కోనసీమ: మైనర్లు వాహనాలు నడుపుతూ తనిఖీలలో పట్టుబడితే వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్కు హాజరు కావాల్సిందేనని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం 17 సంవత్సరాల యువకుడు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పట్టు బడ్డ
KDP: ప్రొద్దుటూరులో 6 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.20 లక్షల నగదు, ల్యాప్ టాప్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితులకు చెందిన 16
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మహిళలు విశేష పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఐటీడీఏ కార్యాలయం ఎదుట రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సామూహిక భోజనాలు చేస్తూ తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పిన మహ
PDPL: రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి, అంతర్గాం మండలాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన
MHBD: తొర్రూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అదనపు వసతుల నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన
ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్లు, విద్యుత్ స
KMR: ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోని హరిహర పాలిమర్స్ ఫ్యాక్టరీలో మంగళవారంచోటుచేసుకుంది. జంగంపల్లి గ్రామం నుంచి దోమకొండ వెళ్లే దారిలో హరిహర పాలిమర్స్ స్క్రాప్ ఫ్యాక్టరీ
KKD: వేసవి తీవ్రత, భానుడి భగభగలకు పిఠాపురంలో కొబ్బరి బొండాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. మంగళవారం మార్కెట్లో గతంలో రూ.20 నుంచి రూ.30 పలికిన బొండం ధర ప్రస్తుతం రూ.50 నుంచి రూ. 70 వరకు చేరింది. రూ.80 అమ్మే కొబ్బరి నీళ్ల బాటిల్ ధర ఏకంగా రూ.120 నుంచి రూ. 140 కి పెర
KDP: జమ్మలమడుగులో మంగళవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డితో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాక్ సెంటర్ భవనాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహణకు అనుకూలతలపై పరి