TG: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను అమలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి, ప్రభుత్వ సేవ
KNR: చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎంఈవో జయప్రద, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సమక్షంలో ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానెల్ బోర్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్ర
మరాఠీ నటి గిరిజా ఓక్ ఓ పాడ్కాస్ట్లో బ్లూ శారీలో కనిపించి ‘నేషనల్ క్రష్’గా వైరలయ్యారు. దీనిపై ‘భారత్ భాగ్య విధాత’ మూవీ ప్రమోషన్స్లో ఆమె స్పందిస్తూ.. అందం తన ఘనత కాదని, సోషల్ మీడియా ట్రెండ్స్కు అర్థం లేదని పేర్కొన్నారు. పక్కనే ఉన
AP: ప్రముఖ హైపర్స్కేల్ డిజిటల్ ఇన్ఫ్రా సంస్థ ఎయిర్ట్రంక్ వ్యవస్థాపకుడు రాబిన్ ఖుదాతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. VSPలో 2 గిగావాట్ల హైపర్స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై ఖుదాతో సంప్రదింపులు జరిపారు. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, స
W.G: ఆకివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నామమాత్రంగా ముగిసింది. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కాగా, వచ్చిన వారు క
SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురం గ్రామం దళితవాడలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. చాలా రోజులుగా మురుగునీటి కాలువల్లో పూడికలు తొలగించలేదని.. ఫలితంగా పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో మురుగునీటి పారుదల వ్యవ
IPLలోని పలు ఫ్రాంఛైజీల తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండానే, లోకల్ టోర్నీల్లో రాణించిన ప్లేయర్లపై కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తున్నాయని విమర్శించాడు. వారంతా కేవలం ‘వన్ మ్యాచ్ వం
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి తాటికోల్ గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును డిపో మేనేజర్ విజయకుమారి మంగళవారం ప్రారంభించారు. దేవరకొండ నుంచి ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు దేవరకొండ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు
MBNR: మహబూబ్నగర్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, డీసీసీబీ ఛైర్పర్సన్ ఖుష్బూ గుప్తా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బ్యాంకు ఖాతాదారుల కోసం యూపీఐ క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని ఆమె ప్రారంభించా
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులో హోటల్ యజమాని జోడు జయరాం (46) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. మేడ్చల్ జిల్లాకు చెందిన జయరాం ముప్పిరెడ్డిపల్లి శివారులో హోటల్ నిర్వహిస్తున్నాడు. హోటల్ వ్యాపారంలో న