NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4న నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వినీత్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం ఆయన మక్తల్ పట్టణ శివారులో సీఎం ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ను పరిశీలించారు.
ASR: పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ మద్దివీధిలో ఆవులు, పాడి గేదెలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషిత నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, అంతుచిక్కని వ్యాధులు, సరైన వైద్యం అందకపోవడంతో చనిపోతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. అధికారులు స్
MDCL: అల్వాల్ పీఎస్ పరిధి గంగా ఎవెన్యూలో సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై కాలనీవాసులకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, మీ సురక్ష, ట్రాఫిక్ ని
‘ఉప్పెన’ విడుదల కాకముందే ‘పెద్ది’’కథను సిద్ధం చేసినట్లు దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. ఈ సినిమాలోని అసలు ట్విస్ట్ రివీల్ కాకుండా ఉండేందుకు, ఏకంగా 50 నిమిషాల ముఖ్యమైన ఫుటేజీని ట్రైలర్ కోసం అస్సలు వాడలేదని తెలిపాడు. అందుకే ట్రైలర్లో
BHNG: భువనగిరి మండల పశువైద్యశాల పరిధిలో గల సబ్ సెంటర్ల డాక్టర్లు గొర్ల మేకల కాపర్లకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని, జీఎంపీఎస్( గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం) జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహా కోరారు. సోమవారం భువనగిరి మండలంలోని ముస్త్
ADB: ప్రతి ఒక్కరు చెట్లను నాటి రక్షించాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థులకు చెట్లు పంపిణి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్బంగా చెట్లు నా
NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన బూఖ్య చిన్న రాము బైక్పై సోమవారం కూరగాయలు అమ్మడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో రాము తనకు తీవ్ర గాయం కాగా నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి
BDK: బూర్గంపాడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పినపాక నియోజకవర్గ ఉద్యమకారుల ఇంఛార్జ్ పొడియం నరేందర్ కుమార్ నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివా
కోనసీమ: ఆలమూరు మండలం మోదుకూరులోని సత్యనారాయణ ట్రేడర్స్ రైస్ మిల్స్లో రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం నిల్వలు, రికార్డులు, నాణ్
MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో 25 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సంబంధిత అధికారులతో