SRPT: ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూర్యాపేట డీఎస్పీ వీ.ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం చివ్వేంల మండలం ఉండ్రుగొండలో ‘అరైవ్ అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించి, సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రయాణాల్లో జాగ
నిర్మల్ జిల్లాకు చెందిన రామకృష్ణ అనే యువకుడు, బుధవారం రక్తదానం చేసి మానవత్వం చాటాడు. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న బనావత్ రామకృష్ణ రక్తదానం చేశారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కా
MGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ నెల 12న ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. ఇంచర్లలోని MR ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక
CTR: “బ్యాండ్ మేళం” సినిమా బృందం బుధవారం స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్, కామెడీ నటుడు అవినాష్, హీరో హర్ష రోషన్ హీరోయిన్ శ్రీ దేవి కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ బృందానికి దేవస్థాన
MHBD: సీరోలు మండలం చింతపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పదవతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచందర్ నాయక్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,
NDL: చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు పీ. పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. ఇవాళ నంది కొట్కూరు బస్టాండ్లో ఎండకు బుస్సు ఎక్కుతున్న ప్రయాణికుల పరిస్ధితి గమనించారు. ప్రజలు బయటకు రావాలంటే భయబ్రాంతులకు గురౌతున్నారని, RTC అధికారులు వెంటనే
కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయని కొంతమంది ఆకతాయిలు అసత్య ప్రచారాలు చ
HNK: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ హాజరయ్యారు. పరకాల పట్టణంలో రంజాన్ పండుగ వ
PDPL: జిల్లా జడ్జి సునీత ఆదేశాల మేరకు ఇవాళ మేడారం జడ్జి సరిత, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎస్హెచ్ఓతో కలిసి ధర్మారం మండలం కొత్తపల్లి దేశాయి నాయక్ ఇటుకబట్టిని తనిఖీ చేశారు. ఒరిస్సాకు చెందిన 30 మంది కార్మికులు తమకు 6 నెలలకు 40,000 చెల్లించాడని, కనీస సౌకర్