VZM: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీ సర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టాదారు పాసుపుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహ
KMR: హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులకు ఎలాంటి అపోహలు వద్దని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావద్దని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని పీఆర్టీయూ భవనంలో ఆయన మీడియా
TG: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభ్యంతరమేంటని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టరా అని, గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రాల్లో సభలు పెట్టలేదా అని అడిగారు. ఏ
ASR: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీకి చెందిన పల్లాల వెంకటేశ్వర్లు (32)వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వర్లు ఉల్లిగుంటలొద్దిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మధ్యాహ్నం సుమార
SDPT: చిన్నకోడూర్ పీఎస్ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకునేందుకు యత్నించిన నిందితుడు నెదునూరి అనిల్కు సిద్దిపేట కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జక్కాపూర్కు చెందిన దాసరి ఎల్లవ్వపై నిందితుడు దాడి చేయగా స
GDWL: ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి అలంపూర్ మండలం సింగవరం-1 సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్ గ్రామీణ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు అందకపోవడంతో గ్రామాల్లో పార
NDL: మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అవగాహన వర్క్షాప్లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. ఓటరు జాబితాల ప్రక్షాళన, అర్హులైన ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పె
AP: ఈ నెలాఖరున AP, కర్ణాటక CMలు తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ప్రారంభిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డ్యామ్కు రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. తుంగభద్ర గేట్లు ప్రమాదకరంగా ఉన్నా జగన్ పట్టించుకోలేదని, తాము అధికారం
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు, వర్షాకాలం సన్నద్
NRPT: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 4న నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వినీత్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం ఆయన మక్తల్ పట్టణ శివారులో సీఎం ల్యాండింగ్ కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ను పరిశీలించారు.