ADB: పేదలను ఉపాధి హామీకి దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవి కుమార్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపల్గూడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలతో సమావేశమై మాట్
TPT: శక్తి టీమ్ పోలీసులు తిరుపతిలో విద్యార్థులు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాటితొపు, వెంకటపతి నగర్ ప్రాంతాల్లోని విద్యార్థులు, వినాయకసాగర్ వద్ద వాకర్స్కు క్రమశిక్షణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, లోన్ యాప్ మోసాలు, డ్రగ్స్ ప్రమాదా
KMR: పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకై అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విస్తరణ కింద ఓరియంటల్ పాఠశాల నుంచి దర్శన్ థియేటర్ ముందు వరకు అభివృద్ధి చేయాలని దాని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రికి MLA వెంకటరమణ రెడ్డి విజ్ఞప్తి చేసిన
KKD: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ అపూర్వ భరత్ బుధవారం తెలిపారు. గ్యాస్ సరఫరాపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే 8886903611 నంబర్కు తెలపాలని సూచించారు. గల్ఫ్ యుద్ధం వల్ల గ్యాస్ ధరలు పెరుగుతాయన్న అసత్య ప్ర
MNCL: జనాభా లెక్కల విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ కలెక్టరెట్లో మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన
ATP: పామిడి టీడీపీ సీనియర్ నాయకుడు పి.వి. శివకుమార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఆ కుటుంబానికి మంజూరైన రూ. 5 లక్షల చంద్రన్న బీమా చెక్కును గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఆపద వస్తే
కోనసీమ: మల్కిపురం మండలం దిండి, చించినాడ బ్రిడ్జి బేరింగ్ల మార్పు పనుల వల్ల 14 రోజుల పాటు రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి బుధవారం తెలిపారు. ఈ నెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీలతో పాటు ఏప్రిల్ 2, 5, 8, 11, 16, 21,
NLR: కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురుని వైసీపీ అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు విభాగ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి పాటు మొత్తం 7 మ
టాటా మోటార్స్ ఐకానిక్ SUV మోడల్ ‘సియెర్రా’కి దేశీయ మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దీని బుకింగ్స్ 1 లక్ష మార్కును దాటడంతో, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. జనవరి నుంచి ఇప్పటివరకు 14,000 ప
కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో తహసీల్దార్లు, గ్యాస్ డీలర్లతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గంలో గృహ అవసరాలకు గ్యాస్ అందుబాటులో ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవస