HNK: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ హాజరయ్యారు. పరకాల పట్టణంలో రంజాన్ పండుగ వ
PDPL: జిల్లా జడ్జి సునీత ఆదేశాల మేరకు ఇవాళ మేడారం జడ్జి సరిత, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎస్హెచ్ఓతో కలిసి ధర్మారం మండలం కొత్తపల్లి దేశాయి నాయక్ ఇటుకబట్టిని తనిఖీ చేశారు. ఒరిస్సాకు చెందిన 30 మంది కార్మికులు తమకు 6 నెలలకు 40,000 చెల్లించాడని, కనీస సౌకర్
WNP: కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది మే 3న పానగల్ మండలంకు చెందిన కురుమయ్య కూతురుకు బుక్కులు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి, పెబ్బేరు పరిధిలోని రంగాపురం గ్రామ సమీపంలో జూరాల కాల్వ వద్ద అత
HYD: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా అంబర్పేట డివిజన్ ఎంసీహెచ్ కాలనీలో ముస్లీం ప్రజలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక
VZM: ఉద్యాన సాగును విస్తరించేందుకు జిల్లా పరిపాలన ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మిషన్ హార్టి విజన్” పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ మిషన్ను ఇతర జిల్లాలు కూడా ఆదర్శంగా
ELR: నూజివీడు(మం) మీర్జాపురంలో ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. లీగల్ సెల్ సభ్యులు జొన్నలగడ్డ శివశంకర్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇతర మతాలు ఏవైనా మనమంతా ఒక్కటే అనే సాంప్రదాయం భారతదేశంలో కొనసాగుతోందన్నారు. పవిత్
CTR: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, తిరుమల పరకామణి బంగ
IPL 2026 సీజన్లో ధోనీ పాల్గొనడంపై CSK సీఈవో కాశీ విశ్వనాథ్ మరోసారి స్పష్టతనిచ్చారు. ధోనీ ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడతాడని ఆయన పేర్కొన్నారు. అయితే, ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా? లేదా పూర్తిస్థాయి ఆటగాడిగా ఆడతాడా? అనే విషయంపై స్ప
విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.48 లక్షలతో క్రిస్టియన్ స్మశానవాటికలో నిర్మించిన వెయిటింగ్ రూమ్, రూ.41 లక్షలతో జేఎన్యూఆర్ఎం కాలనీలో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. వార్
W.G: నరసాపురంలో నడపన జగదీశ్వరి కుటుంబంపై ఇంటి యజమాని కనకం సత్యవాణి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. బుధవారం ఆకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, నగదు, సెల్ఫోన్ అపహరించి, బలవంతంగా బయటకు గెంటేశారంటూ బాధితురాలు పోల