PDPL: అటవీ శాఖ కమాన్ పూర్ మండలం బేగంపేట సెక్షన్ ఆఫీసర్గా నహీదా పర్వీన్ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన నరసయ్య కల్వచర్ల సెక్షను బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో జన్నారం సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న
ASR: చింతపల్లి మండలం దబ్బగరువు జంక్షన్ వద్ద మంగళవారం ఆటో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, పలువురు ద్విచక్ర వాహనదారులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత
NGKL: చారకొండ మండలంలోని అగ్రహారం తండా గ్రామ పంచాయతీలో ఫిల్టర్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సర్పంచ్ నేనావత్ లక్ష్మణ్ నాయక్ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన తాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రతి కుటుంబానికి
KRNL: మంగళగిరిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన SIR వర్క్ షాప్ రాష్ట్ర కురుబ-కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణుల
ATP: అనంతపురం రూరల్ మండలం బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా బిల్లే హరినాథ్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొం
CTR: జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షించ
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ.. కాంప్లాన్, గూగుల్ పే, బీహార్ ఆరోగ్య శాఖ, Sareen Sports సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సూర్యవంశీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడి
KNR: జమ్మికుంట ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా, ర్యాలీకి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడ
RR: ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొనగా వీరన్నగుట్టలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షే
BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మంగళవారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాలతో రూ.13,48,740, VIP దర్శనాలతో రూ.4,57,050, కార్ పార్కింగ్తో రూ.4,17,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,24,700, ప్రధాన బుకింగ్స్ ద్వారా రూ.2,29,740, వ్రతాలతో రూ.1,27,000, లీజులతో రూ.6,40,000, తదితర విభాగాల నుంచ