CTR: జిల్లాలోని మ్యాంగో పల్ప్ పరిశ్రమల యజమానులతో కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో మామిడి కొనుగోలు ధరలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియ మరియు పరిశ్రమల నిర్వహణపై సమీక్షించారు. తర్వాత వారికి పలు సూచనలు చేశారు.