KNR: జమ్మికుంట ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాద్లో నిర్వహించనున్న ధర్నా, ర్యాలీకి సంబంధించిన పోస్టర్, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ.. విద్యా రంగానికి బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని, జీవో 25ను ఉపసంహరించుకోవలన్నారు.