NRPT: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
MBNR: అన్ని కులాలు, మతాల మధ్య సోదర భావం ఐక్యత పెంపొందాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఆయన రంజా
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స
HYD: టీజీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చెప్పటాలని MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ మంగళవారం నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఛైర్మన్ బుర్ర వెంకటేశంని
E.G: మండపేట పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం రీజినల్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ CH. నాగ నరసింహరావును ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17 నాటికి పుర పాలక సంఘం కౌన్సిల్ ఐదేళ్ల కాల పరిమితి ముగుస్తుంది. ఈ నేపధ్
NGKL: జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కొత్త ట్ర
SRD: పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాలు రెండో రోజైన బుధవారం ఘనంగా కొనసాగాయి. మైత్రి మైదానంలో జరిగిన పోటీలను ఎమ్మెల్యే జీఎంఆర్, గూడెం యాదమ్మతో కలిసి
GDWL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలని అయిజ ఎంపీడీవో భాస్కర్ సూచించారు. బుధవారం మండలంలోని ఎక్లాస్పూర్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇస్తున్న రాగిజావను తాగి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీ
SDPT: భద్రాచలం రాముని గోటి తలంబ్రాలను గజ్వేల్ సీఐ రవికుమార్ బుధవారం రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని రామయ్యకు కళ్యాణ తలంబ్రాలు అందజేయడం అదృష్టంగా ఉందని తెలిపారు. కోటి తలంబ్రాల దీక్ష కార్
NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులో