భారత్-ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తాజాగా, ఈ మ్యాచ్ టికెట్ల ధరలను PCA ప్రకటించింది. టికెట్ ధర రూ. 250 నుంచి ప్రారంభమై గరిష్ట
MBNR: తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా కూడా ఆచార్య జయశంకర్ ఆశయాలు నెరవేరలేదని ఆచార్య జయశంకర్ సేవాసమితి అధ్యక్షులు కందమూరి బ్రహ్మయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు తెలంగాణ ఉద్యమకారులను ఆయన సంఘ కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్
ASF: సిర్పూర్ (టీ) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిర్యాణి రేంజ్ నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ప్రజల సహకారంత
కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు ఎస్సై మంజునాథ కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేరాలకు దూరంగా ఉండి సత్ప
ELR: పోలవరం మండలం గూటాల గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పోలీసులు చట్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి, నాటు సారా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే తీవ్ర నష్టాలను వివరించారు. ఎటువంటి సైబర్ మోసానికైనా గురైతే తక్షణమే 1930 హెల్ప్&z
NRPT: ధన్వాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకెళ్లిన ఖాదర్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై వెంకటేష్ గౌడ్ తెలిపారు. నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫ
KMR: పల్వంచ మండలం ఫరీద్పేటకు చెందిన ఉద్యమ గాయకుడు కర్రోల్ల దేవాగాడ్ జాతీయ స్థాయి ‘తెలంగాణ రత్న’ అవార్డు-2026కు ఎంపికయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘పారాచుట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఈ అవార్డును ప్రకటించినట్లు ఇండియా చ
SKLM: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, సేవల పట్ల ప్రజల్లో పూర్తి సానుకూల దృక్పథం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీసీ సమావేశం నిర్వహ
NLG: వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం స్వాగత–వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి గ్రేడ్-2గా పనిచేస్తున్న ఆర్. జానయ్య బదిలీపై చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్లగా, జె. సత్యనారాయణ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్
SRPT: అనంతగిరి పీఏసీఎస్ ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 30 కిలోల బస్తాకు రైతు వాటాగా రూ.2,452.50 చెల్లించాల్సి ఉంటుందని పీఏసీఎస్ సీఈవో సైదులు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస