HYD: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా అంబర్పేట డివిజన్ ఎంసీహెచ్ కాలనీలో ముస్లీం ప్రజలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక
VZM: ఉద్యాన సాగును విస్తరించేందుకు జిల్లా పరిపాలన ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మిషన్ హార్టి విజన్” పై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ మిషన్ను ఇతర జిల్లాలు కూడా ఆదర్శంగా
ELR: నూజివీడు(మం) మీర్జాపురంలో ముస్లిం సోదరులకు బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. లీగల్ సెల్ సభ్యులు జొన్నలగడ్డ శివశంకర్ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇతర మతాలు ఏవైనా మనమంతా ఒక్కటే అనే సాంప్రదాయం భారతదేశంలో కొనసాగుతోందన్నారు. పవిత్
CTR: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ అన్నారు. వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, తిరుమల పరకామణి బంగ
IPL 2026 సీజన్లో ధోనీ పాల్గొనడంపై CSK సీఈవో కాశీ విశ్వనాథ్ మరోసారి స్పష్టతనిచ్చారు. ధోనీ ఈ సీజన్లో అన్ని మ్యాచ్లు ఆడతాడని ఆయన పేర్కొన్నారు. అయితే, ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా? లేదా పూర్తిస్థాయి ఆటగాడిగా ఆడతాడా? అనే విషయంపై స్ప
విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.48 లక్షలతో క్రిస్టియన్ స్మశానవాటికలో నిర్మించిన వెయిటింగ్ రూమ్, రూ.41 లక్షలతో జేఎన్యూఆర్ఎం కాలనీలో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు. వార్
W.G: నరసాపురంలో నడపన జగదీశ్వరి కుటుంబంపై ఇంటి యజమాని కనకం సత్యవాణి అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. బుధవారం ఆకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, నగదు, సెల్ఫోన్ అపహరించి, బలవంతంగా బయటకు గెంటేశారంటూ బాధితురాలు పోల
MNCL: చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లన
TPT: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తుల నుంచి రూ.20 లక్షల విరాళం అందింది. భక్తులు శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.10 లక్షలు, అలాగే స్విమ్స్కు మరో రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా గో సంరక్షణ, వైద్య సేవలు వంటి స
BHPL: భూపాలపల్లి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షుడిగా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అయితు బాపు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ బుధవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. వారి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరిక