SRPT: కర్ల రాజేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును బొల్లం మల్లయ్య యాదవ్, రాజేష్ తల్లి కర్ల లలితమ్మకు అం
NZB: సిరికొండ మండలం చీమన్పల్లిలో ఓ ఇంటి ఆవరణలో నిల్వ ఉంచిన 16 టేకు దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాకాల గ్రామానికి చెందిన మాలావత్ గోపి అడవిలో నుంచి టేకు దుంగలు నరికి తీసుకొచ్చినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై మాలావత్ గోపి, శ
కోనసీమ: యానాం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలు, ఆరోగ్య బీమా, ఓఎన్జీసీ పరిహారం, మత్స్యకారుల సమస్యలు, ఇళ్ల పట్టాల పంపిణీ, మినీ హార్
AP: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కూటమి నేతలు సూపర్-6ను సూపర్ సున్నా చేశారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి పథకాలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కూట
E.G: తాడితోట మోడల్ కెరీర్ సెంటర్లో జూన్ 6న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. మిరకల్ సాఫ్ట్వేర్, ఠాగూర్ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని 10 నుంచి పీజీ వరకు అర్హతలు
AKP: పాయకరావుపేట మండలం మంగవరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల బాలికలకు పోక్సో, గృహింస, డ్రగ్స్, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో శ్రీవిద్య మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని వర్గాల వారు ముందు
KMR: నాగిరెడ్డిపేట్ వారం రోజుల్లో మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని డీసీఎస్వో వెంకటేశం తెలిపారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కొనుగోలు కేంద్రాలను పౌరసరపరాల శాఖ అధికారులు పరిశీలిం
SDPT: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు టీ పొడితో తెలంగాణ పటాన్ని అద్భుతంగా చిత్రించారు. నాలుగు కోట్ల ప్రజల ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని కొనియాడారు. మన భా
SRD: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూన్ నెల యుడీఐడీ (సదరం) శిబిరాలు 3, 10, 17, 24 తేదీల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. యుడీఐడీ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని, ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం
MDK: జూన్ 4,6,8,10 తేదీల్లో జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆమె మాట్లాడారు. సభల్లో ఓటరు జాబితా స