KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాబోయే వానాకాలం(ఖరీఫ్) సాగు కార్యాచరణ ప్రణాళిక, సాగునీటి విడుదల, పౌరసరఫరాల ఏర్పాట్లపై ఆయ
MHBD: కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ తొలి సర్పంచ్ తాటికొండ పుల్లయ్య (90) మంగళవారం కన్నుమూశారు. 1980లో కేసముద్రం గ్రామాన్ని విలేజ్, స్టేషన్ గ్రామ పంచాయతీలుగా విభజించిన అనంతరం స్టేషన్ గ్రామ పంచాయతీకి తొలి సర్పంచ్గా ఆయన ఎన్నికయ్యారు. పుల్లయ్య మృత
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలం గారిమెళ్లపాడులో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జూలూరుపాడు 42.4, దుమ్ముగూడెం 42.3, భద్రాచలం 42.2 డిగ్రీలతో నమోదయ్యాయి. జిల్లాలో
NLG: నార్కట్ పల్లి మండలం షాపల్లికి చెందిన గీత కార్మికుడు ఉడతల రోశయ్య మంగళవారం తాటి చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రోషయ్యను పరీక్షించి
MLG: వెంకటాపురం మండలంలో మంగళవారం కురిసిన గాలివానతో కూడిన భారీ వర్షం నష్టం మిగిల్చింది. ఆలుబాక గ్రామం సమీపంలో పిడుగుపడటంతో మద్ది వెంకటేశ్వర్లుకు చెందిన 35 మేకలు మృతి చెందగా, సురవీడు పంచాయతీ కే.కొండాపురం గ్రామంలో మరో మూడు ఆవులు చనిపోయాయి. మృతిచె
PDPL: గ్రామసభల ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు. ఆయన ఇవాళ హైదరాబాదు నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 4, 6, 8
ASR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మంగళవారం ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శి
తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) ఏడాదిలోనే 118 స్టార్టప్లను అనుసంధానం చేసి, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తోంది. సంస్థ కార్యకలాపాలను కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్కు సీఈవో విజయవంత్ మాథుర్ వివరించారు. ఈ సంద
VSP: 2026-27 లక్ష్యాల సాధనలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సేవల నాణ్యత KPIల మెరుగుదల, ప్రజాభిప్రాయాల ఆధారంగా సేవల అ
ప్రకాశం: ఒంగోలు ఉప విద్యాధికారిగా మర్రిపూడి (M) ఎంఈవో రంగయ్యను నియమిస్తూ ఆర్జెడి లింగేశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇవి రంగయ్య ఈ రోజు ఒంగోలులో ఉపవిద్యాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉప విద్యాధికారిగా విధుల