SRPT: అనంతగిరి పీఏసీఎస్ ద్వారా రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 30 కిలోల బస్తాకు రైతు వాటాగా రూ.2,452.50 చెల్లించాల్సి ఉంటుందని పీఏసీఎస్ సీఈవో సైదులు తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస
కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 40 మంది డీలర్లకు 48 వారాలు డీఏఈఎస్ఐ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విత్తనాల, ఎరువుల కోసం వచ్చే రైతులకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆమె అన్నారు. రైతులు డీలర్లను నమ్ముతారని, వారికి నాణ
NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జూన్ 4న గూడూరుకు చేరుకుని వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళతారు. అదే రోజు నెల్లూరులో జరిగే ఎ
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ నటిస్తున్న ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు అభిషేక్ పాఠక్ తాజాగా ప్రకటించాడు. గత కొన్ని నెలలుగా చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ కథకు ప్రాణం పోసిందని తెలిపాడు. అయితే, హిందీ ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్ర
TG: ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జనసేన సభకు హైదరాబాద్లో అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి అన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్సెట్కు ఇది నిదర్శనమని అభివర
అన్నమయ్య: మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్రస్థాయి ఎస్ఐఆర్ వర్క్షాప్ మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్, నాగూర్ హాజరయ్యారు. ఓటర్ల జాబితా పునఃపరిశీలన, పార్టీ బలోపేతంపై సీ
MDCL: గండిమైసమ్మలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి క
GDWL: ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామానికి చెందిన రెడ్డిపోగు నాగన్నకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి రూ.11,500 ల ఆర్థిక సహాయం అందింది. మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారుని కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేశారు. ఆపద కాలంలో పేదలకు సీఎంఆర్ఎ
KKD: పెద్దాపురం పట్టణంలో పార్సిల్ సర్వీసులను పెద్దాపురం డీఎస్పీ తిలక్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కొరియర్ సర్వీస్ ద్వారా ఏ వస్తువులు ఎగుమతి దిగుమతి అవుతున్నాయో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించ
BDK: కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అ