NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులో
NZB: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. అలాగే యూజీడీ నిధుల విడుదల, బోధన్ రోడ్డులో
SRD : జిన్నారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 181లో అక్రమ నిర్మాణాలను ఇవాళ సంబంధిత అధికారులు కూల్చివేశారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో భవనాలను కూల్చి భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కా
ATP: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొరత ఏర్పడుతుందనే ప్రచారంలో నిజం లేదన్నారు. సింగిల్ సిలిండర్ వారు
కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి నిర్వహించిన 6వ కలెక్టర్ల సదస్సులో స్వర్ణాంధ్ర–204
RR: మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బస్ స్టాప్లో ఏర్పాటు చేసిన మదర్ ఫిడింగ్ సెంటర్ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లి, బిడ్డల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యా
ADB: నీటి, రోడ్డు సమస్యలను పరిష్కరించాలని సుంగాపూర్ సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్ కోరారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి భవనంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు. నార్నూర్ మండలంలోని సుంగాప
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 36వ వార్డు ముద్దిరెడ్డి పల్లి ప్రాంతంలో జరుగుతున్న కొత్త రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ డీఈ రమేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధి కోసం ఇటీవల విడుదలైన రూ.92.50 కో
AP: వెలగపూడి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీస్తున్నారు. సమీప పొలంలో నిప్పు పెట
VZM: గత నెల 28న రావివలసలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రజా వేదికలో తల్లిదండ్రులు లేని విషయాన్ని అక్క చెల్లెలు రేగిడి హారిక, అఖిల సీఎంకు తెలియజేశారు. పీ-4 ద్వారా సీఎం ఇరువురికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను మంజూరు చేశారు. వాటిని బుధవారం టీడీప