RR: ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొనగా వీరన్నగుట్టలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షే
BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మంగళవారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాలతో రూ.13,48,740, VIP దర్శనాలతో రూ.4,57,050, కార్ పార్కింగ్తో రూ.4,17,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,24,700, ప్రధాన బుకింగ్స్ ద్వారా రూ.2,29,740, వ్రతాలతో రూ.1,27,000, లీజులతో రూ.6,40,000, తదితర విభాగాల నుంచ
AP: ఒకప్పుడు కోడి కత్తి అని YCPని విమర్శించిన పవన్.. ఇప్పుడు తెలంగాణకు వెళ్లి చెరువులో పడ్డ కోడిలా కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి పేర్నినాని ఫైరయ్యారు. జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరిపోరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో ప్రజలను TDP మోస
ELR: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడును మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం నియోజవర్గ ఇంఛార్జ్ బోరగం శ్రీనివాస్ కలిశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న పనుల పూర్తికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. నియో
MNCL: గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీరాంపూర్ SI సంతోష్ కోరారు. మంగళవారం నార్కోటిక్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది కలిసి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ స్థలం, ఆటో
ప్రకాశం: కురిచేడు (మం) కల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు అత్తపై తీవ్రంగా దాడి చేసి రెండు కాళ్ళను విరగ్గొట్టాడు. రాడ్డుతో దాడి చేయడంతో ఆమె రెండు కాళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఆసుపత్రికి తరలిం
NZB: ఇంటర్న్లు రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని, ఆస్పత్రి నిబంధనలు, విధులు, వైద్య నైతికతను తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ మోహన్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన ఇం
GNTR: స్వచ్ఛభారత్ మిషన్ కేంద్ర బృందం తెనాలిలో పర్యటించింది. ఎస్బీఎం డైరెక్టర్ సురభి మాలిక్, కమిషనర్ అప్పలనాయుడు పలు ప్రాంతాలను పరిశీలించారు. సుల్తాన్బాద్లో హోం కంపోస్ట్, త్రిబుల్ ఆర్ సెంటర్, కంపోస్ట్ యార్డును తనిఖీ చేశారు. అలాగే ఎస్టీపీ
SKLM: ఎచ్చెర్లలో ఉన్న ఆర్జీయూకేటీ ఎచ్చెర్ల ఐఐఐటీ నూతన డైరెక్టర్గా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. భట్నాగర్ అవార్డు గ్రహీత, ప్రపంచ టాప్-100 కెమికల్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల్లో ఒకరైన ఆయనను రిజిస్ట్రార్ అ
VZM: ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా జిల్లాలో కౌంట్డౌన్ కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 10వ తేదీన రామనారాయణం వద్ద 500 మందితో, జూన్ 12వ తేదీన చింతపల్లి బీచ్ తీరాన సుమారు