MNCL: చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లన
TPT: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తుల నుంచి రూ.20 లక్షల విరాళం అందింది. భక్తులు శ్రీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.10 లక్షలు, అలాగే స్విమ్స్కు మరో రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా గో సంరక్షణ, వైద్య సేవలు వంటి స
BHPL: భూపాలపల్లి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షుడిగా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అయితు బాపు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ బుధవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. వారి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరిక
PPM: కొమరాడ తహసీల్దార్గా కె రత్నకుమారి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా రీ సర్వేలో తప్పులు జరగకుండా జాగ్ర
WNP: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన కావలి బుడ్డన్న(65) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై జలంధర్ రెడ్డి కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్
VKB: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు
NRPT: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
MBNR: అన్ని కులాలు, మతాల మధ్య సోదర భావం ఐక్యత పెంపొందాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఆయన రంజా
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స
HYD: టీజీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చెప్పటాలని MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ మంగళవారం నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఛైర్మన్ బుర్ర వెంకటేశంని