VZM: భీమునిపట్నం మండలం రాజుల తాళ్లవలసకు చెందిన దాట్ల సూర్య అప్పలరాజు (87) వృద్ధాప్య సమస్యతో మంగళవారం మృతి చెందారు. మరణించిన తన తండ్రి కోరికను నెరవేర్చాలని కుమార్తె రమాదేవి కార్నియాలను దానం చేశారు. అదే విధంగా ఆయన పార్థివ దేహాన్ని అఖిలభారత శరీర అ
ADB: వృక్ష సంపదను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వాల్ పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జి
త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన ‘అఆ’ విడుదలైన నేటికి 10 ఏళ్లు పూర్తయింది. మిక్కీ జె. మేయర్ అద్భుతమైన సంగీతం, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, సమంత ‘అనసూయ రామలింగం’ నటన ఈ సినిమాను బ్లాక్బస్టర్గా నిలిపాయి. సరిగ్గా పదేళ్
నిజామాబాద్ నగరంలోని ఓ శ్మశాన వాటికలో మంగళవారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాలుగో టౌన్ పరిధిలోని పద్మశాలి స్మశాన వాటికలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అం
PLD: పెదకూరపాడు ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పెదకూరపాడు, అమరావతి CHCల ప్రసూతి వైద్యురాలు సుధారాణి తెలిపారు. మంగళవారం 75 త్యాళ్లూరు, అత్తలూరు PHCలో ప్రతినెల మొదటి మంగళవారం నిర్వహించే ఆశ డే కార్యక్రమంలో పాల్గ
GNTR: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు టీడీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలతో కలిసి ఓటరు నమోదు, సవ
SKLM: చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్
AP: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన బుధవారం PAC సమావేశం జరగనుంది. దీనిలో పార్టీ వ్యవహాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మెగా డీఎస్సీలో అవినీతి జరిగిందంటూ
TG: ఎండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు త్వరలోనే కేరళను తాకనుండగా, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల
VZM: మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా రైలు నంబరు 17244 రాయగడ్-గుంటూరు ఎక్స్ప్రెస్లో సీతానగరం ఎస్సై, ఆర్పీఫ్ బృందంతో పార్వతీపురం నుంచి గజపతినగరం రైల్వేస్టేషను వరకు ప్రయాణికుల సామాన్లలను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఫలితంగా ఎటువంటి మత్తు పదార