KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఇవాళ పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరం, కూసుమంచి, ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు ఖమ్మం రూరల్ మండలాల్లో జరిగే పలు అభివృద్ధ
CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.ఎం. థామస్ గురువారం వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో పర్యటించనున్నారు. సాయంత్రం 7 గంటలకు “మన ఊరికి మన థామస్” కార్యక్రమంలో భాగంగా ఆయన పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ
BDK: భద్రాచలం పట్టణంలో ట్రీ కటింగ్ పనుల దృష్ట్యా గురువారం ఉ. 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ముత్యాలమ్మ టెంపుల్, ముదిరాజ్ బజార్, తాత గుడి సెంటర్, రంగనాయకుల గుట్ట, అంబ సత్రం, అహోబిలం మ
కోనసీమ: చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులు 14రోజులు జరగనున్న నేపథ్యంలో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 12,15,18,21, 24,27,30, ఏప్రిల్ 2,5,8,11,16,21,26 రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల
సత్యసాయి: వైసీపీ15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హిందూపురంలో నేడు వేడుకలు నిర్వహించనున్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ టీఎన్ దీపిక ఆధ్వర్యంలో ఉదయం 9:30 గంటలకు పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరగనుంది. అనంతరం
MBNR: కారు, బైకు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన భూత్పూర్ మండలంలో జాతీయ రహదారి(44)పై అర్ధరాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూల్కు చెందిన పరశురాం, హుస్సేన్ టైల్స్ మేస్త్రీలు పని చేస్తున్నారు. అన్నాసాగర్ గ్రామంలో పని ముగించుకుని
ATP: జిల్లాలోని రైతులకు అన్నదాత సుఖీభవ మూడో విడత, పీఎం కిసాన్ 22వ విడత నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,75,642 మంది రైతులకు మొత్తం ₹163.26 కోట్ల నిధులు ఈనెల 13వ తేదీన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో సింగనమల నియోజకవర్గానికి అత్యధికంగా ₹31.52 కోట్లు,
TPT: పదో తరగతి విద్యార్థులు భయపడకుండా పరీక్షలకు సిద్ధం కావాలని తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కే.వీ.ఎన్. కుమార్ సూచించారు. బుధవారం రాత్రి వడమాలపేట మండలం యనమలపాలెం గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల ఇళ్లను సందర్శించారు. విద్యార్థులను వ
JGL: రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ‘జయీభవ-విజయీభవ 2.0’ కరపత్రాలు అందజేశారు. విద్యార్థులకు కలెక్టర్ ఆశీస్సులతో కూడిన పంచ సోపానాల కరపత్రాలు అందజేశారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తల్లిదండ్రులకు మంచి
VZM: రాజాం మండలం KGBV ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసిలో విద్యార్థులు చేరేందుకు గురువారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపల్ సావిత్రి బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అర్హులైన విద్యార్థినులు పాఠశ