NLR: జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో CM మ
ELR: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జేసీ అభిషేక్ గౌడ సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. కనీస మద్దతు ఏ గ్రేడు ఒక క్వింటా రూ. 2,389, 75 కేజీలు రూ.1,792, 40 కేజీలు రూ.956, సాధారణ రకం
JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, ఒక్కొక్కరికి నాలుగు పెన్నులు పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన సామల రాజయ్య-లక్ష్మి దంపతులు ఈ సామగ్రిని పంపిణీ చేశ
VSP: వేపగుంట మండలం బంటాకాలనీ 92వ వార్డులోని దుర్గాదేవి, అభయాంజనేయస్వామి ఆలయాల వార్షికోత్సవాలు గురువారం జరుగుతున్నాయి. ఉదయం దుర్గాదేవికి దర్శనాలు, ఆంజనేయస్వామికి సింధూరార్చన, తమలపాకుల పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసమారాధన ఏర్ప
ఒప్పంద ప్రాతిపదికన IIT మద్రాస్లో 3 సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు సప్లై డిజైన్, మాగ్నెటిక్ కాంపోనెంట్ డిజైన్ PCB లేఔట్ తయారీలో నైపుణ్యం గలవారు అప్లై చేసుకో
TPT: తిరుమలలో 66,606 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. 25,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని చెప్పారు. హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం 25 కంపార్ట్మెంట్లు నిండగా, సర్వదర్శనానికి 12-15 గంటలు సమయం పడు
GNTR: తెనాలిలో ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల కోసం టీచర్లపై యాజమాన్యాలు టార్గెట్లు విధిస్తున్నాయి. విద్యా సంవత్సరం పూర్తికాకముందే అడ్మిషన్లు తీసుకురావాలని ఒత్తిడి పెడుతున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోతే జీతాలు ఆపడం, ఉద్యోగం నుంచి త
E.G: ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో జరుగుతున్న ACB సోదాలు అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రాజమండ్రి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అర్ధరాత్రి వరకు ACB DSP కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. నేడూ సోదాలు జరగనున్నాయి. ఆమోదం
AKP: మహిళల సమస్యలపై రేపు విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ‘ మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అనకాపల్లి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి సూర్యలక్ష్మి బుధవారం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా కమ