KNR: కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట, వ్యవసాయ శాఖ కరీంనగర్, ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కేత్ బచావో అభియాన్” పోస్టర్ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. జూన్ 1 నుంచి 30 వరకు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాల
WG: ఆకివీడులో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకివీడు మాదివాడ ప్రాంతంలోని గాలిబ్ చెరువు సమీపాన ఏలూరు శ్రీనివాసరావుకు చెందిన సుమారు నాలుగు ఎకరాల ఎండుగడ్డి అగ్నికి ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు వచ్చి మంటలను అదుపులోకి త
NLG: చిట్యాల మండలం ఏపూర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధికి దివిస్ కంపెనీ మంగళవారం రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించింది. ఈ నిధులతో పాఠశాల మరమ్మతులు, మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో సర్పంచ్ పాలెం మహేష్, హెచ్ఎం మో
SDPT: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో మూల నక్షత్ర విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు, చండీ హ
NZB: అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఇక్కడి అస్తిత్వాన్ని కనుమరుగు చేయడానికి కొన్ని శక్తులు మళ్లీ కుట్రలు పన్నుతున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో
SS: బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల తీరును పరిశీలించిన ఆయన, కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంద
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖ, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, NTR జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప
NRML: గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖలతో సమావేశం నిర్వహించారు. అధికారులతో ఆయన మాట్లాడారు. పెండింగ్ భూభారతి, సాదా బైనామా దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరిస్తూ ఉండాలని
టీమిండియా కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులేను ఎంపిక చేసినట్లుగా BCCI ప్రకటించింది. 53 ఏళ్ల సాయిరాజ్ ప్రస్తుత IPL సీజన్లో PBKSకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత్-A, RR, కేరళ, బెంగాల్, గుజరాత్ జట్లకు కోచ్గా పనిచేశాడు. కాగా, హెడ
ATP: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవడం అత్యంత కీలకమని మాజీ మంత్రి, శింగణమల నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ అన్నారు. నార్పలలో మంగళవారం నిర్వహించిన వైసీపీ బూత్ కమిటీల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులై