KKD: యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌరసరఫరాలు, గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. వినియోగదారులకు సరిపడా LPG నిల్వలు అ
ATP: విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కరిడికొండ సచివాలయ సర్వేయర్ ఎస్.రవికుమార్ను సస్పెండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రవికుమార్ తీరుపై ప్రజలతో పాటు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం నుంచి ఫిర్యాదులు అంద
మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 250 ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు నేడు ఉదయం 10:30 గంటలకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్, పిల్లలమర్రి రోడ్డులోని కార్యాలయంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి
ADB: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన నార్నూరులో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని ఎంపల్లి గ్రామానికి చెందిన సెడ్మకి మారుతీరావు(57) బుధవారం మండల కేంద్రంలోని వారపుసంతకు వస్తుండగా ఒక్కసారిగా వడదెబ్బ తగిలింది. ఈ మేరకు ఆయనను కు
E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం తెల్లవారుజామున బండారు వీరలక్ష్మి (60) అనే మహిళా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్య ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని DMHO డా. కే.వెంకటేశ్వరరావు ధ్రువీకరించిం
SKLM: రణస్థలం మండలం జెఆర్ పురంలో సూర్య ఆసుపత్రి వద్ద ఈ నెల 15న సేవా ఫౌండేషన్ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఇ. తిరుపతిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణదాతలు అవుతారని తెలిపారు. యువత, యువకుల
ASF: కాగజ్నగర్లోని పలు హోటళ్లలో ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ప్రణీల్ కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ శంకర్ తనిఖీలు చేశారు. హోటళ్లలో పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం, వ్యర్థాల నిర్వహణను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత పాటించని కొన్ని
TG: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరిపెడ మంచలం లచ్చతండాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరగ్గా.. మృతులను ఉదయ్ కిరణ్(21), భిక్షం(21)గా
ప్రకాశం: కంభం మండలం కందులాపురం గ్రామంలో హౌస్ టాక్స్ మరియు UF సర్వే పనులను ఎంపీడీవో వీరభద్రచారి ఇవాళ పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పురోగతిని అధికారులు, సిబ్బందితో కలిసి సమీక్షించి, మిగిలిన గృహాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప
SRCL: తమ డిమాండ్ల సాధనకు సెస్ అసిస్టెంట్ హెల్పర్లు చేపట్టిన నిరవధిక సమ్మె ఉద్ధృతమైంది. 72 గంటల పాటు విద్యుత్ పనుల బహిష్కరణకు పిలుపునిచ్చిన కార్మికులు.. బుధవారం రాత్రి సమ్మె శిబిరంలోనే నిద్రించి నిరసన తెలిపారు. సెస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన