WGL: చౌరస్తాలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఓ షాప్పై నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 860 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,30,000 ఉంటుందని పోలీసులు తెలి
నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు.
సూర్య, సంజూ, హార్దిక్ సహా 9 మంది ప్లేయర్లు T20 WC 2024 & 2026 గెలిచిన భారత జట్టులో సభ్యులు. అయితే అర్హత, టాలెంట్ ఉన్నప్పటికీ ఈ 2 జట్లలోనూ లేనందుకు శ్రేయస్ అయ్యర్ చింతిస్తుంటాడని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. IPL 2025లో తన అద్భుత ప్రదర్శనతో పంజా
TPT: వేసవి కాలం ప్రారంభమవడంతో రామచంద్రపురం మండలం వ్యవసాయ విద్యుత్ సరఫరాలో మార్పులు చేసినట్లు ఏఈ గిరి తెలిపారు. మొదటి షిఫ్ట్ ఉదయం 6 గంటలకు బదులు 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రెండో షిఫ్ట్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయానికి విద్
NZB: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై ముజాహిద్ తెలిపారు. నగరంలోని హైమదురకాలనీలో గుర్తుతెలియని భిక్షాటన చేసే వ్యక్తి అన్మోల్ గెస్ట్ హౌస్ వద్ద బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్
HYD: నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ గురువారం సికింద్రాబాద్ వాయుశక్తి నగర్లో 224గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం త
TPT: మార్చి 17న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. దీంతో పర్యటనను విజయవంతం చేయడం కోసం శుక్రవారం ఉదయం 10 గంటలకు నాయుడుపేట పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకా
TG: హైదరాబాద్లోని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్ఫ్లిక్స్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యుత్శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎండలు ముదురుతున్న వేళ విద్యుత్ అంతరాయ
KKD: యుద్ధం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయనే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌరసరఫరాలు, గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. వినియోగదారులకు సరిపడా LPG నిల్వలు అ