TG: హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను బిక్యాసింగ్, సూరజ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబం
ప్రకాశం: మార్కాపురం వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు డా. బత్తుల అశోక్ కుమార్ రెడ్డి ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో ప్రతి ఒక్కరు పన
శర్వానంద్, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఇందులో అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. జ
రిఫ్రిజిరేటర్ చుట్టూ తగినంత గాలి ఆడేలా ఖాళీ ఉంచాలి. గోడకు ఆనించి ఉంచితే గాలి వెలుతురు లేక కంప్రెసర్ త్వరగా వేడెక్కుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా ఫ్రిజ్ పనితీరు, మన్నిక కూడా తగ్గుతుంది. అందుకే ఫ్రిజ్ పైన, వెనుక, పక్కల కనీసం అ
ATP: గుత్తి మండలంలోని లచ్చానుపల్లికి గురువారం కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారుల బృందం రానున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ తెలిపారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. కేంద్ర బృందం గ్రామానికి వచ్చి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, ఇంటి పన్నులు, పారిశుధ్యం, మహి
TG: హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి కావూరు సాంబశివరావు భౌతికకాయాన్ని ఉంచారు. ఈ క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సీపీఐ నేత నారాయణ, నాదెండ్ల మనోహర్, డి. సురేశ్బాబు నివాళులర్పించారు. కాగా మధ్యా
KNRL: పెద్దకడబూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు MLA బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్లు రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ నాయకులు, మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్స
నిర్మల్: ఖానాపూర్ మండలం బావాపూర్ గ్రామంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అమూల్య (18) అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. అనారోగ
NLG: జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఉదయం 10 గంటలకే బయట అడుగు పెట్టాలంటే జనం జంకుతున్నారు. జిల్లాలో
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. చికిత్స పొందుతూ స్వరూప్ నగర్కు చెందిన బండారు వీరలక్ష్మీ(60) మృతి చెందారు. కాగా వీరంతా కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీతో పాటు ఇతర శరీర భాగాలు దెబ్బతిని