సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని గుడ్డం కోనేరు అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం 1.50 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ పనులను దగ్గరుండి పరిశీ
రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్ల
MLG: మల్లూరు హేమాచల లక్ష్మీనృసింహాస్వామి దేవస్థానంలో పరిచారిక పోస్టు కోసం తప్పుడు కుల సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసిన అర్చకులపై చర్యలు తీసుకోనున్నట్లు తహశీల్దార్ రవీందర్ తెలిపారు. బ్రాహ్మణులకు చెందిన నలుగురు శ్రీవైష్ణవులమని పేర్కొంటూ సర్టి
SKLM: వంశధార అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ అన్నదాతగా నిలిచిన బొడ్డేపల్లి రాజగోపాలరావు సేవలు ఎనలేనివని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ తెలిపారు. గురువారం ఉదయం కోటబొమ్మాలి మండల కేంద్రంలో బొడ్డేపల్లి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమా
HNK: ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ వెటర్నరీ హాస్పిటల్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించి బాటిళ్లు వదిలి వెళ్లారు. పశువుల చికిత్స కోసం నిర్మించిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం గురువారం గ్రామస్థులను ఆవేదనకు గురిచేస్తింది. హాస్పిట
WGL: NSPT రాజకీయాల్లో ఓ భీష్ముడిగా వెలుగొందిన వ్యక్తి మద్దికాయల ఓంకార్. ఆయన తన 16ఏళ్ల వయస్సులోనే నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభలో వాలెంటర్గా చేరాడు. అనంతరం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తుపాకీ చేత పట్టి భూస్వాములకు వ్యత
VZM: వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం వంగర YCP కార్యాలయం వద్ద జిల్లా వైసీపి అధికార ప్రతినిధి యూ.సురేశ్ ముఖర్జీ పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళ
AKP: నర్సీపట్నం ఐదు రోడ్లు జంక్షన్లో గల జడ్పీ హైస్కూల్లో గురువారం పదో తరగతి విద్యార్థులకు విశ్రాంతి ఉపాధ్యాయులు అప్పలస్వామి స్టడీ మెటీరియల్, హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు తెచ్చు
మెగాస్టార్ చిరంజీవి తన తర్వాతి ప్రాజెక్ట్ల విషయంలో ఫుల్ జోష్లో ఉన్నారు. సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ చెప్పిన ఇంటెన్స్ విలేజ్ డ్రామాకు ఆయన ఓకే చెప్పినట్లు టాక్. ఈ పక్కా మాస్ కథ ‘రంగస్థలం’ కంటే పవర్ఫుల్గా ఉంటుందట. ఇప్పటికే బాబ