అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ కోసం సరికొత్త మేకోవర్తో ఆకట్టుకుంటున్నాడు. ‘తండేల్’ చిత్రంలో డీ గ్లామ్ లుక్లో కనిపించిన చైతు.. ఈ సినిమా కోసం పూర్తి స్టైలిష్గా మారిపోయాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. అందు
JGL: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గురువారం ధర్మపురిలో ఆశావర్కర్లు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ఆరోగ్య తెలంగాణ’ ల
మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. నేడు నిర్వహించిన కార్యక్రమానికి మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పారిశుద
NRPT: నారాయణపేట మండలం శాసనపల్లిలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ రవికుమార్ గౌడ్ పరిష్కరించారు. మైసమ్మ గుడి వద్ద నూతనంగా బోరు వేయించి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న జాతర సందర్భంగా పేదలకు బట్టలు పంపిణీ చేశారు.
BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని 42 కుటుంబాల
NGKL: వంగూరు మండల నూతన విద్యాధికారి (MEO) గా గురువారం కొండల్ రెడ్డి మండల విద్యాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులు ఆయనకు శాలువా కప్పి స్వాగతం తెలిపారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. మండలంలో విద్యారంగ అభివృద్ధికి కృ
KMR: బీర్కూర్ మండలంలోని బైరాపూర్లో గురువారం ఉచిత గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. పశువైద్యాధికారి మారుతి మాట్లాడుతూ.. పశువులు రోగాల బారిన పడకుండా ముందస్తుగా టీకాలు వేయాలని పాడి రైతులకు సూచించారు. మొత్తం 308 పశువులకు వ్యాధి నిర
ఈ నెల 15న BCCI వార్షిక అవార్డుల వేడుక ‘నమన్’ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెన్స్ టీమ్ మాజీ కోచ్ ద్రవిడ్ను BCCI జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2025-26’ ప్రదానం చేయను
MNCL: ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలను బాగా రాయవచ్చని ఖానాపూర్ మండలంలోని సర్పంచులు నవీన్ యాదవ్, పేట్టెం రాధ సూచించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థుల