E.G: తాడితోట మోడల్ కెరీర్ సెంటర్లో జూన్ 6న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.హెచ్. శిరీష తెలిపారు. మిరకల్ సాఫ్ట్వేర్, ఠాగూర్ సంస్థల్లోని ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని 10 నుంచి పీజీ వరకు అర్హతలు
AKP: పాయకరావుపేట మండలం మంగవరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల బాలికలకు పోక్సో, గృహింస, డ్రగ్స్, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీవో శ్రీవిద్య మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని వర్గాల వారు ముందు
KMR: నాగిరెడ్డిపేట్ వారం రోజుల్లో మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని డీసీఎస్వో వెంకటేశం తెలిపారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కొనుగోలు కేంద్రాలను పౌరసరపరాల శాఖ అధికారులు పరిశీలిం
SDPT: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు టీ పొడితో తెలంగాణ పటాన్ని అద్భుతంగా చిత్రించారు. నాలుగు కోట్ల ప్రజల ఉద్యమం, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని కొనియాడారు. మన భా
SRD: సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూన్ నెల యుడీఐడీ (సదరం) శిబిరాలు 3, 10, 17, 24 తేదీల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. యుడీఐడీ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని, ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం
MDK: జూన్ 4,6,8,10 తేదీల్లో జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆమె మాట్లాడారు. సభల్లో ఓటరు జాబితా స
KMM: ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాబోయే వానాకాలం(ఖరీఫ్) సాగు కార్యాచరణ ప్రణాళిక, సాగునీటి విడుదల, పౌరసరఫరాల ఏర్పాట్లపై ఆయ
MHBD: కేసముద్రం స్టేషన్ గ్రామ పంచాయతీ తొలి సర్పంచ్ తాటికొండ పుల్లయ్య (90) మంగళవారం కన్నుమూశారు. 1980లో కేసముద్రం గ్రామాన్ని విలేజ్, స్టేషన్ గ్రామ పంచాయతీలుగా విభజించిన అనంతరం స్టేషన్ గ్రామ పంచాయతీకి తొలి సర్పంచ్గా ఆయన ఎన్నికయ్యారు. పుల్లయ్య మృత
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలం గారిమెళ్లపాడులో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జూలూరుపాడు 42.4, దుమ్ముగూడెం 42.3, భద్రాచలం 42.2 డిగ్రీలతో నమోదయ్యాయి. జిల్లాలో
NLG: నార్కట్ పల్లి మండలం షాపల్లికి చెందిన గీత కార్మికుడు ఉడతల రోశయ్య మంగళవారం తాటి చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రోషయ్యను పరీక్షించి