చిత్తూరు జిల్లాలో గ్యాస్ సరఫరాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని SP తుషార్ డూడీ హెచ్చరించారు. ‘యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ సిలిండర్ కొరత, ధరలు భారీగా పెరిగాయి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు’ లాంటి సమాచారాన్ని ప్రజలు ఎవరూ నమ
ELR: కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ కావూరు సాంబశివరావు పార్థివ దేహానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పాంజలి ఘటించారు. గురువారం హైదరాబాదు చేరుకుని కావూరు సాంబశివరావు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావూరి సాంబశివరావు లేరనే వార్
AP: అమరావతిలోని మందడంలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద తీరు, జరిగిన నష్టంపై అధికారులు వివరించారు. ప్రమాదామా? లేక ఏదైనా కుట్రకోణం ఉందేమోనని విచారణ జరపాలని ఆదేశిం
PDPL: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లి పట్టణంలోని 9వ వార్డులో మెగాహెల్త్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ మల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభు
ATP: కళ్యాణదుర్గం మండలం కడదరకుంటలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన దంపతులను MLA అమిలినేని సురేంద్ర బాబు గురువారం పరామర్శించారు. చిన్న గొడవను సాకుగా తీసుకుని భార్యాభర్తలపై అమానుషంగా దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిం
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డులో గురువారం పారిశుద్ధ పనులను టీపీసీసీ సభ్యుడు పెండం రామానంద్ పరిశీలించారు. మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అంద
KDP: పులివెందుల నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి గురువారం మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల వినతులను మంత్రికి అందజేశారు. మంత్రి
నటి రాధికా శరత్ కుమార్ మూవీ టికెట్ల ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. కేవలం రూ.150 టికెట్తోనే తమ మూవీ రూ.60 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. కొందరు స్టార్ హీరోలు టికెట్ ధరలను రూ.1500-2000 వరకు పెంచుతున్నా
W.G: తణుకు సొసైటీ రోడ్డులోని వైయస్సార్ పార్క్ వద్ద మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. గురువారం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్స
ASR: డుంబ్రిగూడలో ఐవీఆర్ఎస్ విధానంపై అవగాహన సదస్సును మండల సర్వేయర్ రమేష్ నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు త్వరగా, సులభంగా అందించేందుకు ఐవీఆర్ఎస్ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రజలు ఫోన్ కా