RR: గ్రామాభివృద్ధిని అడ్డుకుంటున్న ఉపసర్పంచుల ‘చెక్ పవర్’ను రద్దు చేయాలని సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో వారు సంతకాలు చేయకపోవడంతో డ్రైనేజీలు, వీధి దీపాల పనులు నిలిచిపోతున్నాయని కలెక్టరుకు ఫిర్యా
MDK: జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ ఛైర్ పర్సన్ పోచమ్మ నవనీత గణేష్తో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికతో పాటు మున్సిపల్ పాలకవర్గం విధులు, వ
E.G: మహిళల సమస్యలను పరిష్కరించి వారికి అండగా ఉంటామని ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని R&B అతిథి గృహం వద్ద ‘జన్ సున్వాయ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఉమ్మడి తూ.గో జిల్లాకు చె
W.G: తాడేపల్లిగూడెం పుర దేవత శ్రీ బలుసులమ్మ జాతర మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు మంగళ ద్రవ్యాలు సమర్పించి ఉత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. జాతర తొలి రోజు అమ్
KDP: కమలాపురం నియోజకవర్గం వియన్పల్లె మండలంలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమలాపురం నియోజకవర్గం ఇంఛార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కేక్ కట్ చ
సత్యసాయి: పుట్టపర్తిలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి, సీఎస్డీటీ రామకృష్ణ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్ల వంటగదులను పరిశీలించి సిలిండర్ల వినియోగాన్ని పరిశీలించారు. వాణిజ్య అవసరాల కోసం కమర్షియల్
KNR: హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ ఛైర్మన్గా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ స్వీకారోత్సవానికి గురువారం కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ
KMM: కారేపల్లి మండలం గుట్ట కింద గుంపు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ కొండల తవ్వకాలను అడ్డుకోవడంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవీందర్ పూర్తిగా విఫలమయ్యారని BGBPS అధ్యక్షుడు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ ధ్వజమెత్తారు. గురువారం క
చిత్తూరు ఎమ్మెల్యే శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గుడిపాల మండలం నరహరపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ
13 ఏళ్లలోపు పిల్లల కోసం వాట్సప్ పేరెంట్-మేనేజ్డ్ ఫీచర్ను పరిచయం చేస్తోంది. దీని ద్వారా పిల్లల అకౌంట్లను తల్లిదండ్రులు తమ ఫోన్ల నుంచే నియంత్రించవచ్చు. తనకు ఎవరు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో ఉండాలనేది పెద్దలే నిర్ణయిస్తారు. అయితే, ప్రైవసీ దెబ