SRPT: ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలపై సూర్యాపేటలో నిర్వహించిన ‘తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్’ పోటీల్లో పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థి గంట సాత్విక్ ప్రతిభ చాటారు. జర్మనీ పర్యావరణ సమస్యలపై ప్రసంగించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లా వ
MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య పేర్కొన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల వృద
SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులోని డా. బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ముందుగా కళాశాలలోని సాయిల్ సైన
JN: స్టేషన్ ఘన్పూర్ మాజీ MLA తాటికొండ రాజయ్య శ్రీహరికి ఘాటు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కండువా వేసుకోవాలి, లేకుంటే గాజులు ధరించాలని వ్యంగ్యంగా విమర్శించారు. కడియం నీతిమాలినవాడని, కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం
TG: గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప
JGL: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్ట్కార్డుల ఉద్యమం చేపట్టినట్లు కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. కోరుట్ల పట్టణంలో గురువారం జిల్లా న్యాయవాది మధుసూదర్ రెడ్డి ఆధ్వర్యంలో ప
PPM: జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు మన్యం జిల్లా ఎక్సైజ్, ఒడిశా ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా అంతరాష్ట్ర దాడులు గురువారం నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 4800 లీటర్ల బెల్లపు ఊట, 170 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. నిర
ELR: గత ఆర్ధిక ఏడాది వివిధ శాఖల ద్వారా రూ.18.45 కోట్ల విలువ గల 1013 ఉపాధి హామీ పనులు చేపట్టామని భీమడోలు ఎంపీడీవో పద్మావతి దేవి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ప్రజా వేదిక పేర నిర్వహించారు. త
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం గురువారం విజయవంతంగా జరిగింది. స్థానిక GNR కళ్యాణ మండపంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ చిక్కాల సూరిబాబు, ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మ
KDP: చాపాడు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో రూ.2.40 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. స్కూల్ అభివృద్ధికి మినీ ట్రా