NTR: విజయవాడలో డివైడర్లు, ఫుట్పాత్లు, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన నిరాశ్రయుల వసతి గృహాలు, మరుగుదొడ్లు, డ్రైనేజీ ప
TG: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ KCR, హరీశ్రావు, స్మితా సబర్వాల్ పిటిషన్లు వేశారు. KCR, హరీశ్రావును ఇబ్బంది పెట్టడానికే కమిషన్ వేశారని వ
PLD: వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పిడుగురాళ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి మహేష్ రెడ్డి పాల్గొని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. గత ఐదేళ
CTR: కార్వేటినగరం నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO)గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన రావును మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, ప్రధాన కార్యదర్శి వరాజా, ఉపాధ్యక్షులు హేమంత్ రెడ్డి,
CTR: కార్వేటినగరం నూతన మండల పరిషత్ అభివృద్ధి అధికారి(MPDO)గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన రావును మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చెంగల్రాయ యాదవ్, ప్రధాన కార్యదర్శి వరాజా, ఉపాధ్యక్షులు హేమంత్ రెడ్డి,
VZM: ఈనెల 16న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎం. సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటలో సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్తో కలసి ఆహ్వాన ప్రతులను ఇవాళ ఆవి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. OTT వేదిక జీ5లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ అయింది. తాజాగా వెల్లడైన TRP రేటింగ్స్లో ఈ సినిమా సత్తా చాట
GNTR: బీసీల అభివృద్ధికి టీడీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. గురువారం గుంటూరు నగరంలోని అరండల్పేట
JN: ప్రస్తుత సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పాలకుర్తిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు తమ ప్రతిభను మరింతగా వెలుగులోకి తీసుకొని వచ
KMR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నేడు పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా ప