PPM: పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లు, భవనాలకు ఎటువంటి అనుమతులు లేవని వస్తున్న వార్తలపై మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు స్పందించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మున్సిపాలిటీలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ అంతా పారద
BPT: సంతమగుళూరు మండలంలోని చవిటిపాలెంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మండల పార్టీ అధ్యక్షుడు చేవూరు వాసిరెడ్డి, మండల మార్కెట్ యార్డ్ ఛైర్మన్ తేలప్రోలు రమేష్తో కలిసి ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు చల్లని తాగునీ
NZB: ఎర్రజొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవారం డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొక్కజొన్నకు ఎంఎస్పీ
AP: విశాఖలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. విశాఖ ఐటీ హబ్గా ఎదుగుతోందని, TCS లాంటి సంస్థలు వస్తున్నాయని తెలిపారు. ఇక్కడ 20 వేల ఉద్యోగాల సామర్థ్యంతో ఐటీ సెంటర్, జీసీసీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఏపీ వర్సిటీలతో క
ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఐసీసీ T20 WC 2026 టోర్నీకి సంబంధించి తన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుండి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లను ఎంపిక చేశాడు. జట్టు: సంజూ శాంసన్(IND), ఫర్హాన్(PAK), ఇషాన్ కిషన్(IND), జాకబ్ బెథెల్(ENG), ప
ప్రకాశం: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసీ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో RWS, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కారం
BHPL: జిల్లాలోని ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమ కవరేజ్ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు వెళ్లిన మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం జరిగింది. మూడో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కింద పడిపోయింది. లిఫ్ట్లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు తీవ
HNK: నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఫీజుల వసూలు కోసం హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని TSF, TGVP, BSF విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ HNK జ
NRPT : ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. PHC డాక్టర్ రమావత్ సంతోషి పర్యవేక్షణలో వైద్య శిబిరంలో సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్తమాల
NRPT: జిల్లాలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్కి ఫిర్యాదుదారులు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరిస్తా