NRPT : ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. PHC డాక్టర్ రమావత్ సంతోషి పర్యవేక్షణలో వైద్య శిబిరంలో సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్తమాలజీ డాక్టర్ సునీల్, ఆర్థోపెడిక్ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్లు నరేష్, సంతోష్ పాల్గొన్నారు.