ATP: గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి అత్త బేడల నాగమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాప వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నాయకులు బేడల నాగమ్మ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు.