SRD: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలట్గా జిల్లా ఎంపికైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చే
MDK: గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కడారి నర్సమ్మ కోరారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రా
KNR: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని సర్ప
NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం నేరడలో గురువారం మటన్, చికెన్ షాపుల వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై దుకాణ దారులకు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఐదు రోజుల వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఏయూ ఉపకులపతి ఆచార
తిరుపతిలో తీతీదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, చీర్ల చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. AD బిల్డింగ్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఎండకాలంలో
BPT: అద్దంకి మండలంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యత, వ్యాధుల నివారణ వంటి అంశాలపై వివరించారు. ప్రతిరోజూ శుభ్రత పాటించడం, సమయానికి ఆహారం
GDWL: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణలో భాగంగా ఇవాళ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. ప్రభుత్వ రాయితీలు, పథకాలపై ప్రజా ప్రతినిధులకు ఆయన
KNRL: విద్యార్థులు అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. గురువారం ఉలిందకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందుత