ప్రకాశం: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మార్కాపురం జేసీ పి. శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో RWS, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, వాటి పరిష్కారం
BHPL: జిల్లాలోని ప్రజాపాలన-ప్రగతి కార్యక్రమ కవరేజ్ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు వెళ్లిన మీడియా మిత్రులకు పెద్ద ప్రమాదం జరిగింది. మూడో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో లిఫ్ట్ కింద పడిపోయింది. లిఫ్ట్లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు తీవ
HNK: నర్సరీ నుంచి 9వ తరగతి వరకు ఫీజుల వసూలు కోసం హాల్ టికెట్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని TSF, TGVP, BSF విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ HNK జ
NRPT : ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. PHC డాక్టర్ రమావత్ సంతోషి పర్యవేక్షణలో వైద్య శిబిరంలో సుమారు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆస్తమాల
NRPT: జిల్లాలో గురువారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్కి ఫిర్యాదుదారులు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరిస్తా
ATP: జిల్లా వర్కింగ్ జర్నలిస్టులకు ఈ నెల 17న ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం కంప్యూటర్లపై పని చేయడం వల్ల జర్నలిస్టులకు కంటి స
NGKL: తాడూర్ మండలం నాగదేవపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందిం
RR: శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేసామని PAC ఛైర్మన్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ఆల్విన్కాలనీ డివిజన్ వాంబే గృహ సముదాయంలో రూ.37.50 లక్షల అంచనాతో నూతనంగా చేపట్టిన అండర్ గ్రౌ
AP: సీఎం చంద్రబాబుపై ప్రతి కేసును రీ ఓపెన్ చేయించి తీరుతానని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా అమ్మేస్తున్నారని, ఇది అన్యాయమని ప్రశ్నించిన తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు. తన బిన
జగిత్యాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026-27 బడ్జెట్ సమావేశం మున్సిపల్ ఛైర్ పర్సన్ తమిళనాడు వాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా