ATP: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర కామర్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సెట్-I ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 5,223 మంది జనరల్ విద్యార్థులకు గ
CTR: వీకోట(M) రాగిసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI షేక్షావలి తెలిపారు. రామకుప్పం(M) కెంపసముద్రం గ్రామానికి చెందిన గంగాధర్, షేక్ మొహమ్మద్ అలీ, సురేష్, సత్యనారాయణ, రమేష్, PMK తాండకు చెందిన సింగిల్ నాయక్, జంగారెడ్డి, రామ
TPT: నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి లోకేష్ బాబు వెంట పయనిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పీ. సునీల్ కుమార్ కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలోని రాజుపాలెం సున్నపు బట్టి వద్ద లోకేష్ కాన్వాయ్ కారును ఒక్కసారిగా ఢీకొనడంతో ఆయన కారుకు డ్య
ASF: చింతలమనేపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా నానయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. DCC సుగుణ, MLC దండే విఠల్, మాజీ జడ్పీ ఛైర్మన్ సిడెం గణపతి సమక్షంలో ఈ ఎన్నిక జ
MNCL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలలోని ప్రజాప్రతినిధులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో చెన్నూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు పాల్
TG: BRS నేత KTRపై భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని KTR విమర్శించడం సరికాదని అన్నారు. ఒకసారి ఫామ్హౌజ్కు వెళ్లి KCRను అడిగితే అసలు విషయం KTRకు తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. గత
కృష్ణా: పమిడిముక్కల మండలం వీరంకిలాకులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ను పామర్రు MLA వర్ల కుమార్ రాజా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC సిబ్బంది పనితీరు, ల్యాబ్ పరికరాలు, రిజిస్టర్లు, సిబ్బందికి ఉన్న సౌకర్యాలను సమీక్షించారు. వైద్యులు రోగులతో స
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చింతపల్లి మండలంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 4.75 కోట్లతో బీటీ రోడ్డు, రూ. 3.60 కోట్లతో 36 మహిళా సమాఖ్య భవనాలు మరియు వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం MLA ఇందిర
NLR: మంత్రి నారా లోకేష్ నెల్లూరు పర్యటనలో భాగంగా బోగోలు మండలం కప్పరాల తిప్ప జాతీయ రహదారి వద్ద జిల్లా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ జువ్వలదిన్
WNP: జిల్లాలో నేటి ఫారదుల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణ త్వరి తగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఆయన మాట్లాడ